Home » Shivsena
ఆదివారం మహారాష్ట్ర ప్రభుత్వం ‘మహారాష్ట్ర భూషణ్’ అవార్డు ప్రధానోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించింది. ముంబైలోని ఖర్గర్లో జరిగిన కార్యక్రమంలో ఈ పురస్కారాన్ని సామాకి కార్యకర్త అప్పాసాహెబ్ ధర్మాధికారికి అందజేశారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత�
అయినప్పటికీ ఏక్నాథ్ షిండే ఆందోళన చెందుతున్నారు. వాస్తవానికి తక్కువ మంది ఎమ్మెల్యేలు ఉన్నప్పటికీ షిండేకు ముఖ్యమంత్రి పదవి ఇచ్చారు. అయితే ఈ కుర్చీ తనకు ఎంతో కాలం ఉండదని షిండే ముందు నుంచి ఆందోళనలో ఉన్నారట. అందుకే ప్రస్తుతం అజిత్ పవార్ మీద వస�
ఈ వ్యాఖ్యలపై మహారాష్ట్ర అసెంబ్లీ బుధవారం దద్దరిల్లించింది. మెజారిటీ ఎమ్మెల్యేలు ఈ వ్యాఖ్యలపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ నిరసనకు దిగడంతో బుధవారం పెద్దగా చర్చలు జరగకుండానే రద్దు అయింది. ఉద్ధవ్ పార్టీకి మిత్రపక్షమైన నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్�
మహారాష్ట్ర ప్రభుత్వం నుంచి వాదనలు వినాలని ఆ కేవియట్లో షిండే కోరారు. మరికొద్ది నెలల్లోనే మహారాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలు ఉన్నాయి. ఇక కొద్ది రోజుల్లో ముంబై మున్సిపాలిటీకి ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో శివసేన గుర్తుపై మళ్లీ రగడ లేకుండా ఉ
తనకు మద్దతుగా మాతోశ్రీ(ఉద్ధవ్ నివాసం)కి భారీ సంఖ్యలో వచ్చిన కార్యకర్తలు, అభిమానులు నిర్వహించిన ర్యాలీలో ఉద్ధవ్ థాకరే పాల్గొన్నారు. ఈ ర్యాలీని ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ ‘‘ప్రధాని మోదీకి ఎన్నికల సంఘం బానిసగా వ్యవహరిస్తోంది. ఇప్పుడు జరిగినట�
శివసేనలోని 55 మంది ఎమ్మెల్యేల్లో 40 మందిని, 18 మంది ఎంపీల్లో 13 మందిని షిండే తన వైపుకు తిప్పుకుని ఉద్ధవ్ థాకరే మీద తిరుగుబావుటా ఎగరవేశారు. దీంతో మహారాష్ట్రలోని మహా వికాస్ అఘాడీ ప్రభుత్వం కుప్పకూలింది. అనంతరం కొద్ది రోజులకే భారతీయ జనతా పార్టీతో చే
బలమైన హిందుత్వ భావజాలం ఉన్న శివసేన రెండు వర్గాలు ఇలా ఒక్కసారిగా అంబేద్కర్ భావజాలం ఉన్న వారితో పొత్తు పెట్టుకోవడం రాజకీయ పండితుల్ని సైతం ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఇప్పటికే ఈ రెండు గ్రూపులకు రెండు జాతీయ పార్టీలతో పొత్తు ఉంది. అయినప్పటికీ
వివాదాస్పద బెళగావి ప్రాంతాన్ని కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటించాలంటూ మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే సోమవారం డిమాండ్ చేశారు. ఈ వివాదంపై ఇప్పటికే చొరవ తీసుకున్న కేంద్ర ప్రభుత్వం.. కేంద్ర పాలిత ప్రాంతంగా గుర్తిస్తేనే వివాదం చల్లబడుతుందని ఉద్�
మరికొద్ది రోజుల్లో బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో.. షా ఇప్పటి నుంచే పార్టీకి దిశానిర్దేశం ప్రారంభించారు. 150 స్థానాలు లక్ష్యంగా (మిషన్ 150) పని చేయాలని, ఫలితాలు సాధించాలని రాష్ట్ర పార్టీ విభాగానికి సూచించారు. ప్రజలు మ�
గువహటిలో ఉన్న తిరుగుబాటు ఎమ్మెల్యేల్లో రెండు గ్రూపులున్నాయి. ఒక గ్రూపులో ఉన్న 15-20 మంది ఎమ్మెల్యేలు మాతో టచ్లో ఉన్నారు. వాళ్లంతా గువహటి నుంచి ముంబై రావాలనుకుంటున్నారు. ఇందుకు తగిన ఏర్పాట్లు చేయాలని కోరుతున్నారు.