Home » Shivsena
అప్పట్లో కాంగ్రెస్ పార్టీ 75 సీట్లతో అతిపెద్ద పార్టీగా అవతరించగా, ఎన్సీపీ 58 స్థానాలను గెలుచుకుంది.
ప్రస్తుతం ఆసియా కప్ మ్యాచ్ జరుగుతోన్న విషయం తెలిసిందే. ఇదే సందర్భంలో దాడి జరగడం ఆయన వ్యాఖ్యలకు మరింత పదును పెంచింది. దీంతో ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకుని ఆయన తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు
షిండే వర్గం మీద ఉద్ధవ్ థాకరే వేసిన అనర్హత పిటిషన్ ఇంకా పెండింగులోనే ఉంది. దానిపై శాసనసభ స్పీకర్ ఇంకా నిర్ణయం తీసుకోలేదు. ఇది ఆ వర్గాన్ని ఆందోళనకు గురి చేస్తోంది. రాష్ట్ర ప్రభుత్వంలో అజిత్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ వర్గం చేరడం పట్ల షిండే వ�
ఇప్పుడు అవే పరిస్థితుల్ని శరద్ పవార్ ఎదుర్కొంటున్నారు. పార్టీ తమకే చెందుతుందని అజిత్ పవార్ వర్గం చేస్తున్న వ్యాఖ్యలపై ఆయన సీరియస్ అయ్యారు. ఉద్దశ్ థాకరేకు సూచించినట్లుగా ఏ గుర్తు అయితే ఏముందని పవార్ అనుకోవట్లేదు. ఎన్సీపీ తమకే చెందుతుందని అ
షిండే వర్గం తిరుగుబాటుతో మహారాష్ట్ర రాజకీయాలు ఒక్కసారిగా తలకిందులు అయ్యాయి. ఆ తిరుగుబాటు గురించి దీపక్ ప్రస్తావిస్తూ.. షిండే నిజమైన శివసైనికుడని అన్నారు. అయితే షిండేను ద్రోహి అంటూ ఎన్సీపీ, శివసేన (యూబీటీ) విమర్శలు గుప్పించడాన్ని దీపక్ తప్ప�
సంజయ్ రౌత్ స్పందిస్తూ "ఇది గతంలో బాలాసాహెబ్ శివసేన. కానీ తాజా ప్రకటన అసలు విషయాన్ని వెల్లడించింది. ఇప్పుడు అది నరేంద్రమోదీ-అమిత్ షాల శివసేనగా మారింది. ప్రకటనలో దివంగత బాలాసాహెబ్ థాకరే చిత్రమే లేదు" అని అన్నారు. రాష్ట్ర స్థాయి నాయకుడిగా ఫడ్నవ�
ఔరంగజేబ్ను కీర్తిస్తూ సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్పై రెండు వర్గాల మధ్య హింసాత్మక ఘర్షణలు చెలరేగాయి. ఔరంగజేబును కీర్తిస్తూ పోస్ట్ పెట్టిన యువకుడిని రైట్ వింగుకు చెందిన కొందరు విపరీతంగా కొట్టారు. అనంతరం ఇరు వర్గాల మధ్య ఘర్షణ పెద్దగా మార�
ప్రస్తుతం పరిస్థితి అదుపులో ఉందని కొల్హాపూర్ ఎస్పీ మహేంద్ర పండిట్ తెలిపారు. ప్రజలు ప్రశాంతంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. ఇప్పటి వరకు ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగలేదని, లక్ష్మీపుర పోలీస్ స్టేషన్లో వాట్సాప్ పోస్ట్కు సంబంధించి ఇద్దరు వ్యక్తు�
2019 లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్, ఎన్సీపీ కలిసి పోటీ చేశాయి. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ 25 స్థానాల్లో ఎన్సీపీ 23 స్థానాల్లో పోటీ చేశాయి. అయితే ఎన్సీపీ నాలుగు స్థానాల్లో గెలవగా, కాంగ్రెస్ కేవలం ఒకే ఒక స్థానంలో గెలిచింది. ఇక పోతే ఎంవీఏ కూటమిలో ఉన్న శివస
ఫలితాలు వెల్లవడ్డ మరుసటి రోజే.. రాష్ట్రంలో విపక్ష కూటమైన మహా వికాస్ అగాఢీ (కాంగ్రెస్, ఎన్సీపీ, శివసేన-యూబీటీ) నేతలు శరద్ పవార్ నివాసంలో కీలక సమావేశం ఏర్పాటు చేసుకున్నారు. నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (NCP) చీఫ్ శరద్ పవార్ (Sharad Pawar) అధ్యక్షతన ఈ సమావేశం