shoots

    Delhi Oyo: ఓయో గదిలో వాగ్వాదం.. ప్రియురాలిని కాల్చి చంపిన ప్రియుడు

    November 23, 2022 / 05:02 PM IST

    ప్రవీన్‭పై గతంలో కూడా మర్డర్ కేసులు ఉన్నాయి. గౌరవ్ అనే వ్యక్తిని కాల్చి చంపిన ఆరోపణతో సెప్టెంబర్ 21న అతడిపై ఒక మర్డర్ కేసు నమోదు అయింది. బాధితుడి తండ్రి ప్రవీన్‭పై కేసు నమోదు చేశాడు. అయితే కొద్ది రోజుల్లోనే ప్రవీన్ బెయిల్‭పై బయటికి వచ్చాడు. ఇ�

    Uttar Pradesh: క్లాసులో తిట్టాడని టీచర్‭పై మూడు రౌండ్లు కాల్పులు జరిపిన 10వ తరగతి విద్యార్థి

    September 24, 2022 / 06:11 PM IST

    ఈ కేసుపై ఫిర్యాదు తీసుకుని విచారిస్తు్నట్లు అడిషనల్ సూపరిండెంట్ ఆఫ్ పోలీస్ రాజీవ్ దీక్షిత్ పేర్కొన్నారు. ఈ ఘనటలో టీచర్ ప్రాణాపాయం లేకుండా బయట పడ్డారని, బుల్లెట్లు శరీరంలోని సున్నిత భాగాలకు తగలకపోవడంతో పెద్దగా ప్రమాదమేమీ జరగలేదని పేర్కొన

    Delhi HC : ఢిల్లీ హైకోర్టు వద్ద కానిస్టేబుల్ ఆత్మహత్య

    September 29, 2021 / 02:58 PM IST

    ఢిల్లీ హైకోర్టు వ‌ద్ద విధులు నిర్వహిస్తున్న ఓ పోలీసు కానిస్టేబుల్ ఆత్మ‌హ‌త్య చేసుకున్నాడు.

    ప్రాణంమీదకు తెచ్చిన ల్యాప్ టాప్ వ్యవహారం…కాల్పులు,కత్తిపోట్లు

    September 3, 2020 / 11:49 AM IST

    లాక్ డౌన్ టైంలో అవసరం కోసం తీసుకున్న ల్యాప్ టాప్ వ్యవహారం ఒక వ్యక్తికి ప్రాణం మీదకు తెచ్చింది. కాల్పులు, కత్తిపోట్లకు గురైన వ్యక్తి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఢిల్లీలోని తిమాపూర్ పోలీసు స్టేషన్ పరిధిలో నివసించే నరేష్ అనే వ్యక్తి తన �

    5 ఏళ్ల చిన్నారి..తలకిందులుగా వేలాడుతూ…111 బాణాలు..13 నిమిషాల 15 సెకండ్లు

    August 18, 2020 / 11:59 AM IST

    ఒకటి కాదు..రెండు కాదు..5 ఏళ్ళ చిన్నారి సంజన తలకిందులుగా వేలాడుతూ.. 13 నిమిషాల 15 సెకండ్లలో 111 బాణాలు సంధించింది. ఆగస్టు 15వ తేదీన ఈ ఫీట్ చేసి వావ్ అనిపించింది. గిన్నిస్ వరల్డ్ రికార్డు కోసం ఈ ప్రయత్నం చేసింది. కాంటినెంటల్ జడ్జ్ ఆఫ్ వరల్డ్ ఆర్చరీ అధ్యక�

    ఒమన్ తీరంలో భారీ ప్రమాదం…సొంత నౌకనే మిసైల్ తో పేల్చేసిన ఇరాన్

    May 11, 2020 / 05:54 AM IST

    ఒమన్ తీరప్రాంతంలో జరిగిన నేవీ మిసైల్ యాక్సిడెంట్ కారణంగా పదులసంఖ్యలో ఇరాన్ సైనికులు ప్రాణాలు కోల్పోయారు. పలువరు ఇరాన్ సైనికులు అదృశ్యమయ్యారు. సోమవారం ఉదయం నావెల్ ఎక్సర్ సైజ్ లో భాగంగా…. ఒమన్ తీరానికి దగ్గర్లో ఇరాన్ యుద్ధనౌక “జమరాన్”

    విల్లు చేతబట్టి…రావణసంహారం చేసిన మోడీ

    October 8, 2019 / 02:02 PM IST

    భారత్ ఉత్సవాల పుణ్యభూమి అని ప్రధానమంత్రి నరేంద్రమోడీ అన్నారు. విజయదశమి సందర్భంగా ప్రతి ఒక్కరూ సంకల్పం చేయాలన్నారు. ఇవాళ(అక్టోబర్-8,2019) ఢిల్లీలోని ద్వారకా సెక్టార్ 10లోని రామ్ లీలా మైదానంలో జరిగిన దసరా కార్యక్రమానికి మోడీ హాజరయ్యారు. ఈ సందర్భం

    యూపీలో కలకలం : TikTok విలన్ ఆత్మహత్య

    October 7, 2019 / 01:13 AM IST

    టిక్ టాక్ వీడియోలో పెద్ద విలన్‌గా ఫోజులు కొట్టిన అశ్విని కుమార్ (30) తుపాకీతో కాల్చుకుని చనిపోవడం సంచలనం సృష్టించింది. యూపీ రాష్ట్రంలో బర్హాపూర్ ప్రాంతంలో ఏరియాలో బస్సులో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇతను మూడు హత్యలలో ప్రధాన నిందితుడిగా పోలీసుల�

10TV Telugu News