Home » Shubman Gill
మాంచెస్టర్ టెస్టు మ్యాచ్లో టీమ్ఇండియా అంచనాలను అందుకోలేకపోయింది.
వాషింగ్టన్ సుందర్ను చాలా ఆలస్యంగా బౌలింగ్ చేయించడం పై అలాగే స్టార్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ ను తుది జట్టులోకి తీసుకోకపోవడం పై ప్రశ్నలు తలెత్తున్నాయి.
మాంచెస్టర్ వేదికగా భారత్తో జరుగుతున్న నాలుగో టెస్టు మ్యాచ్లో ఇంగ్లాండ్ జట్టు పట్టుబిగించింది
టీమ్ఇండియా కెప్టెన్ శుభ్మన్ గిల్ ఆటతీరు ఏం మాత్రం మారలేదు.
మాంచెస్టర్ వేదికగా భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య నాలుగో టెస్టు మ్యాచ్ ప్రారంభమైంది.
మాంచెస్టర్ వేదికగా భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య నేటి (బుధవారం జూన్ 23) నుంచి నాలుగో టెస్ట్ మ్యాచ్ జరగనుంది.
భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య మాంచెస్టర్ వేదికగా జూలై 23 నుంచి 27 వరకు నాలుగో టెస్టు మ్యాచ్ జరగనుంది.
నాల్గో టెస్టులో భారత జట్టు ఓడిపోతే సిరీస్ ఇంగ్లాండ్ కైవసం అవుతుంది. సిరీస్ చేజారకుండా ఉండాలంటే భారత జట్టు మాంచెస్టర్ మ్యాచ్లో కచ్చితంగా విజయం సాధించాలి. అలా జరగాలంటే భారత తుది జట్టులో కీలక మార్పులు చేయాల్సిన అవసరం ..
మంగళవారం లండన్లోని క్లారెన్స్ హౌస్ గార్డెన్లో భారత పురుషుల, మహిళల క్రికెట్ జట్లు మర్యాదపూర్వకంగా బ్రిటన్ రాజు చార్లెస్-3ని కలిశారు.
టీమిండియా వికెట్ కీపర్, బ్యాటర్ రిషబ్ పంత్, స్టార్ బౌలర్ జస్ర్పీత్ బుమ్రాలు ఇంగ్లాండ్తో జరిగే నాల్గో టెస్టుకు అందుబాటులో ఉండరని తెలుస్తోంది.