Home » SICK
న్యూఢిల్లీ-భువనేశ్వర్ రాజధాని ఎక్స్ ప్రెస్ లో ఆదివారం(ఏప్రిల్-7,2019) ఫుడ్ పాయిజనింగ్ అయ్యి 20మంది ప్రయాణికులు అస్వస్థతకు గురయ్యారు.అస్వస్థతకు గురైనవారిలో చిన్నారులు కూడా ఉన్నారు.అస్వస్థతకు గురైన ప్రయాణికులకు వైద్యసాయం అందించేందుకు రైలుని జ�