Home » SICK
విద్యార్ధులకు పెట్టే మధ్యాహ్న భోజనంలో మరోసారి నిర్లక్ష్యం జరిగింది. విద్యార్ధులకు పెట్టిన భోజనంలో బల్లి కనిపించింది. బల్లి ఉన్న భోజనం తిన్న 80 మంది విద్యార్థులు అస్వస్థత.
ఇటీవలే కరోనా నుంచి కోలుకున్న ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ మరోసారి స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. గన్నవరం విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో గవర్నర్ ను హైదరాబాద్ తరలించారు..
ములుగు జిల్లాలోని ఎటూరునాగారం మండల కేంద్రంలో నిర్వహించిన దళిత గిరిజన దండోరా యాత్రలో పాల్గొన్న ఎమ్మెల్యే సీతక్క అస్వస్థతకు గురయ్యారు.
Woman performs : ఓ మహిళ చేసిన ప్రమాదకరమైన విన్యాసం సోషల్ మీడియాను ఊపేస్తోంది. కేవలం చిన్నపాటి పైపును నోట్లో పెట్టుకుని..దానిపై యోగా లాంటిది చేయడం అందర్నీ ఆశ్చర్య పరుస్తోంది. దీనికి సంబంధించిన వీడియోను ఇన్ స్ట్రాగ్రామ్ లో ఆ మహిళ షేర్ చేసింది. రష్యా దేశ�
Pulla village : పశ్చిమ గోదావరి జిల్లాలో వింత వ్యాధి కలకలం సృష్టిస్తోంది. నెల రోజుల క్రితం ఏలూరులో వందలాది మందిని ఆస్పత్రి పాలు చేసిన వింత వ్యాధి ఇప్పుడు జిల్లాలోని మిగిలిన ప్రాంతాలకు వ్యాపిస్తోంది. తాజాగా భీమడోలు, పూళ్ల.. పరిసర గ్రామాల ప్రజలను వణికిస
ప్రపంచ వ్యాప్తంగా కరోనా భయానికి సామాజిక దూరం పాటించాలని రోడ్లు, స్కూళ్లు, సినిమా థియేటర్లు అన్నీ మూసేశారు. ఇన్ఫెక్షన్ తో కూడిన వైరస్ వ్యాప్తి చెందుతుందని.. సోషల్ డిస్టెన్స్ పాటించడం బాధ్యత అని చెప్తున్నారు అధికారులు. కానీ, గబ్బిలాలకు ఇలా ఎవ�
హైదరాబాద్ బేగంపేట్ మానస సరోవర్ హోటల్లో ఫుడ్ పాయిజన్తో బాలుడు చనిపోయాడన్న వార్తలు కలకలం రేపాయి.
కేంద్ర మాజీ మంత్రి, సినీ నటుడు కృష్ణంరాజు (79) అస్వస్థతకు గురయ్యాడు. కొంతకాలంగా ఆయన నిమోనియాతో బాధపడుతున్నారు.
కరీంనగర్ జిల్లా గంగాధర మండలం లింగంపల్లిలో వినాయక నిమజ్జన వేడుకల్లో అపశ్రుతి జరిగింది. ప్రసాదంగా పంచిన పులిహోర తిని 100 మంది అస్వస్థతకు గురయ్యారు.
పబ్జీ.. ఈ ఆన్ లైన్ గేమ్ ప్రాణాలు తీస్తోంది. పబ్జీ గేమ్ కి బానిసలుగా మారిన వారిలో కొందరు చనిపోతుంటే.. మరికొందరు మంచాన పడుతున్నారు. ఇన్ని అనర్థాలు జరుగుతున్నా