siddipeta

    సీఎం కేసీఆర్‌ మళ్లీ చండీయాగం

    January 10, 2019 / 03:54 AM IST

    సిద్దిపేట : సీఎం కేసీఆర్‌ మళ్లీ చండీయాగం నిర్వహించనున్నారు. ఎర్రవల్లిలోని తన వ్యవసాయ క్షేత్రంలో జనవరి 21 నుంచి 25 వరకు మహారుద్ర సహిత సహస్ర చండీ యాగాన్ని నిర్వహిస్తున్నారు. బుధవారం మధ్యాహ్నం స్వయంగా కేసీఆర్ యాగం ఏర్పాట్లను పరిశీలించారు. పనులన�

10TV Telugu News