-
Home » siddipeta
siddipeta
Raghunandan Rao : మహిళలకు ఉచితంగా డ్రైవింగ్, ఫోర్ వీలర్ లైసెన్స్ : ఎమ్మెల్యే రఘునందన్ రావు
దుబ్బాక నియోజకవర్గంలో ఉన్న మహిళలకు ఉచితంగా డ్రైవింగ్ నేర్పించి లైసెన్సులు అందజేస్తామని చెప్పారు. ప్రతి మహిళ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
Siddipeta : ఇంటికి విద్యుత్ సరఫరా నిలిపేశాడని.. లైన్ మెన్ పై పెట్రోల్ పోసి హత్యాయత్నం
సిద్దిపేట జిల్లాలోని గజ్వేల్ మండలం ప్రజ్ఞాపూర్ కు చెందిన ఓ ఇంటి యజమాని కరుణాకర్ విత్యుత్ బిల్లు చెల్లించలేదు. ఈ నేపథ్యంలో లైన్ మెన్ నరేష్.. కరుణాకర్ ఇంటికి విద్యుత్ సరఫరా నిలిపివేశాడు.
Siddipeta : సెల్ఫీ దిగుతూ చెరువులో పడి ముగ్గురు మృతి
చెరువుగట్టుపై సరదాగా సెల్ఫీలు దిగుతుండగా ముస్తఫా చెరువులో పడిపోయారు. అతడిని రక్షించేందుకు కైసర్, సోహైల్ చెరువులోకి దిగారు. వారికి ఈత రాకపోవడంతో ముగ్గురు కూడా నీటిలో మునిగి చనిపోయారు.
Siddipet : ఎయిర్ గన్ మిస్ ఫైర్.. యువకుడు మృతి
సిద్ధిపేట జిల్లాలో విషాద ఘటన జరిగింది. ఎయిర్ గన్ మిస్ ఫైర్ కావడంతో ముసాఫ్ ఖాన్ అనే యువకుడు మృతి చెందాడు.
Minister Harish Rao: మంత్రి హరీష్రావుకు తృటిలో తప్పిన ప్రమాదం
మంత్రి హరీష్రావుకు తృటిలో పెను ప్రమాదం తప్పింది. సిద్ధిపేట నుంచి హైదరాబాద్కు వస్తుండగా హరీష్ రావు కాన్వాయ్ ప్రమాదానికి గురైంది. రోడ్డుకు అడ్డుగా జంతువు రావడంతో డ్రైవర్ బ్రేక్ వేయగా.. ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది.
Lockdown Marriage : లాక్ డౌన్ పెళ్లి …కారులోంచి మంత్రాలు చదివి పెళ్లి చేయించిన పురోహితుడు
కరోనా వేళ పెళ్లి చేసుకున్న జంటకు ఒక పురోహితుడు దూరం పాటిస్తూ కారులో కూర్చుని మైక్ లో మంత్రాలు చదువుతూ వివాహ తంతు ముగించిన ఘటన సిధ్ధిపేట జిల్లాలో చోటు చేసుకుంది.
డబుల్ బెడ్ రూమ్ ఇల్లు తిరిగి ప్రభుత్వానికి ఇచ్చిన మహిళ
The woman who gave the double bedroom house back to the government : తెలంగాణ ప్రభుత్వం డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పథకాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుని అమలు చేస్తోంది. రాష్ట్రంలో లబ్ధిదారులు డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నారు. కానీ ఓ మహిళ తనకు వచ్చిన డబుల్ బెడ్ రూమ్ ఇల్లును త�
ప్రాణం తీసిన లోన్ యాప్..ఆన్లైన్ అప్పులకు యువతి బలి
Young woman commits suicide : సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం రాజగోపాలపేటలో దారుణం జరిగింది. ఆన్లైన్ అప్పులకు యువతి బలయింది. మౌనిక .. ఖాతా క్లస్టర్ పరిధిలో ఏఈవోగా పనిచేస్తోంది. ఆమె తండ్రి వ్యాపార ప్రయత్నాల్లో నష్టపోవడంతో కుటుంబ అవసరాల కోసం మౌనిక స్నాప్ఇట
హైకోర్టును ఆశ్రయించిన బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు… సిద్దిపేటలో ఎఫ్ఐఆర్పై క్వాష్ పిటిషన్
Raghunandan quash petition : దుబ్బాక ఉప ఎన్నిక సమయంలో సిద్దిపేటలో జరిగిన ఘటన బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు హైకోర్టును ఆశ్రయించారు. సిద్దిపేటలో నమోదైన ఎఫ్ఐఆర్ కొట్టివేయాలంటూ క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. తన బంధువుల ఇళ్లళ్లో రూ.18 లక్షలు లభించాయంటూ రెవెన్యూ అధ
టీఆర్ఎస్ ఓటమిని తట్టుకోలేక కార్యకర్త ఆత్మహత్య..పాడె మోసిన మంత్రి హరీష్ రావు
TRS Activist commits suicide : సిద్దిపేట జిల్లాలో విషాదం నెలకొంది. దుబ్బాక ఉప ఎన్నికలో టీఆర్ఎస్ ఓటమిని తట్టుకోలేక కార్యకర్త ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన దౌల్తాబాద్ మండలం కొనయిపల్లిలో చోటుచేసుకుంది. దుబ్బాక ఉప ఎన్నికలో టీఆర్ఎస్ అభ్యర్థి ఓడిపోవడంతో మనస