silver crown

    ఘరానా దొంగ : భక్తుడిలా వచ్చి అమ్మవారి కిరీటం కొట్టేశాడు

    November 21, 2019 / 11:12 AM IST

    హైదరాబాద్ లోని గన్ ఫౌండ్రీ దుర్గా భవాని ఆలయంలో చోరీ జరిగింది. ఆలయంలోని అమ్మవారి వెండి కిరీటాన్ని ఓ దుండగుడు ఎత్తుకెళ్లాడు.

    ఏం జరిగింది : శ్రీవారి వెండి కిరీటం మాయం

    August 27, 2019 / 07:12 AM IST

    తిరుమల తిరుపతి దేవస్థానంలో ట్రెజరీ నుంచి 5 కిలోల వెండి కిరీటం, రెండు బంగారు ఉంగరాలు మాయం అయ్యాయి. వీటితోపాటు మరో రెండు బంగారు ఉంగరాలు కూడా మాయమైనట్లుగా తెలుస్తుంది. తిరుమల శ్రీవారికి వచ్చిన ఆభరణాల లెక్కల్లో అవకతవకలు జరగడం ఆలస్యంగా వెలుగులో�

10TV Telugu News