Home » Silver Medal
పారిస్ ఒలింపిక్స్ లో పతకాన్ని గెలుచుకున్న తరువాత నీరజ్ చోప్రా మాట్లాడారు. దేశానికి పతకం వచ్చినందుకు సంతోషంగా ఉంది. కానీ..
ఎన్నో అంచనాలతో పారిస్ ఒలింపిక్స్లో అడుగుపెట్టిన నీరజ్ చోప్రా రజతంతో సరిపెట్టుకున్నాడు.
టోక్యో పారాలింపిక్స్ లో భారత్ కు రెండో సిల్వర్ మెడల్ దక్కింది. హైజంప్ ఈవెంట్ లో రెండో స్థానంలో నిలిచిన భారత అథ్లెట్ నిషద్ కుమార్ వెండి పతకం గెల్చుకున్నాడు.
పారాలింపిక్స్లో టేబుల్ టెన్నిస్ ప్లేయర్ భవినాబెన్ పటేల్ అద్భుతంగా ఆడి చివరకు భారత్కు రజత పతకాన్ని అందించింది.
పోలాండ్కు చెందిన జావెలిన్ త్రోయర్ మారియా ఆండ్రెజిక్ మానవత్వం చాటుకుంది. చిన్నారి వైద్యం కోసం తాను గెలిచిన సిల్వర్ మెడల్ ను వేలం వేసింది.
ఒలింపిక్స్ లో విజేతలకు మెడల్స్ ఇస్తారన్న విషయం తెలిసిందే. టాపర్ కి గోల్డ్(స్వర్ణం), సెకండ్ విన్నర్ కి సిల్వర్(రజతం), మూడో విజేతకి బ్రాంజ్(కాంస్యం) మెడల్ ఇస్తారు. అయితే గోల్డ్ మెడల్ లో ఎంత బంగారం ఉంటుంది? అసలు ఈ మెడల్స్ దేంతో తయారు చేస్తారు? ఈ వివ�
ఒలింపిక్స్ టోర్నీలో ఇండియాకు మరో పతకం తెచ్చిపెట్టిన పీవీ సింధుకు ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు అందుతున్నాయి. స్వర్ణం వస్తుందని భావిస్తే ఒక్క గేమ్తో దశ మారిపోయింది. 2016రియో ఒలింపిక్స్లో స్వర్ణాన్ని త్రుటిలో చేజార్చుకున్న సింధు.. 2020 టోక్యో ఒల
inox offered lifetime free movie tickets to mirabai chanu : టోక్యో ఒలింపిక్స్ లో భారత దేశానికి సిల్వర్ మెడల్ సాధించిన మణిపూర్ మణిపూస మీరాభాయి ఛానుకు ఆఫర్ల మీద ఆఫర్లు వెల్లువెత్తుతున్నాయి. మణిపూర్ సీఎం కోటి రూపాయల నగదుతో పాటు పోలీస్ డిపార్ట్ మెంట్ లో కమిషనర్ పోస్ట్ ప్రకటించిన �
ఒలింపిక్స్లో సిల్వర్ మెడల్ గెలిచిన వెయిట్లిఫ్టర్ మీరాబాయి చానుకు భారత్ నుంచి ప్రశంసల వెల్లువే కాదు కోట్లాది రూపాయలు బహుమతులుగా కురుస్తున్నాయి. ఈ క్రమంలో భారత రైల్వే శాఖ ఛానుకు బంపర్ ఆఫర్ ఇచ్చింది. మెడల్ గెలిచిన అనంతరం చాను భారత్ కు
టోక్యో ఒలింపిక్స్లో భారత్ కు మణిపూర్ మణిపూస మీరాబాయి చాను తొలిపతకాన్ని అందించిన శుభ సందర్బాన్ని పురస్కరించుకుని మీరాబాయి స్వస్థలం మణిపూర్లోని ఆమె నివాసంలో సంబరాలు అంబరాన్ని తాకాయి.