Home » Simhachalam Temple
విశాఖ జిల్లా సింహాచలంలో చందనోత్సవం రోజున గోడకూలిన ఘటనలో పలువురు భక్తులు మృతిచెందిన విషయం తెలిసిందే.
సింహాద్రి అప్పన్న గుడి మెట్లపై జల సవ్వడి
అప్పన్న నిజరూప దర్శనానికి పోటెత్తిన భక్తులు
కోర్టుల ఆదేశాలతో ఏపీ ప్రభుత్వం దిగివచ్చింది. విశాఖ జిల్లా సింహాచలం ఆలయానికి పాలకవర్గాన్ని నియమిస్తూ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. వంశపారంపర్య ధరకర్మ పూసపాటి అశోక్ గజపతిరాజును
అరకు లోయకు ప్రత్యేక రైలు నడపనున్నట్లు తూర్తు కోస్తా రైల్వే తెలిపింది. ఉదయం 7 గంటలకు ఈ రైలు విశాఖ నుంచి బయలుదేరుతుంది.
కరోనా ప్రభావం మనుషులపైనే కాకుండా దేవాలయాలపై కూడా పడుతోంది. వైరస్ సెకండ్ వేవ్ విజృంభణతో ఆలయ అర్చకులు, సిబ్బంది కోవిడ్ బారిన పడటంతో దర్శనాలపై ఆంక్షలు తప్పడం లేదు.