Home » SIMI
2002 సంవత్సరంలో ముంబై సెంట్రల్ స్టేషన్ పేలుడు, 2003 విలేపార్లే పేలుడు, 2003 మార్చి నెలలో ములుండ్ రైలు పేలుళ్లకు సంబంధించిన ఘటనల్లో బషీర్ పై రెడ్ కార్నర్ నోటీసులు జారీ అయ్యాయి.
1993ముంబై వరుస బాంబు పేలుళ్ల కేసులో దోషి అయిన 68ఏళ్ల జలీస్ అన్సారీ అదృశ్యమయ్యాడు. పెరోల్ పై ఉన్న అతడు గురువారం(జనవరి-16,2020)ఉదయం నుంచి కన్పించకుండా పోయినట్లు అధికారులు తెలిపారు. లైఫ్ టర్మ్ శిక్ష అనుభవిస్తున్న జలీస్ అన్సారీ ముంబైలోని అగ్రిపాడా �