-
Home » singareni Workers
singareni Workers
Singareni Workers: సింగరేణి కార్మికులకు గుడ్న్యూస్.. బోనస్ ప్రకటించిన ప్రభుత్వం.. ఎంతంటే? ఏకంగా..
సింగరేణి సంస్థను నష్టాల్లోకి నెట్టాలని గత బీఆర్ఎస్ సర్కారు ప్రయత్నించిందని భట్టి విక్రమార్క ఆరోపించారు.
బీజేపీ అధికారంలోకి వస్తే వారికి ఐటీ రద్దు చేస్తాం- ఈటల రాజేందర్ కీలక హామీ
Eatala Rajender Key Promise : ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ డిపాజిట్లు గల్లంతు అవుతాయని, బీఆర్ఎస్ మూడవ స్థానంలో నిలుస్తుందని ఈటల రాజేందర్ జోస్యం చెప్పారు.
Singareni Workers Elections : సింగరేణి గుర్తింపు సంఘాల ఎన్నికలపై అనుమానం
సింగరేణి గుర్తింపు సంఘాల ఎన్నికలపై అనుమానం
CM KCR : సింగరేణి కార్మికులకు సీఎం కేసీఆర్ దసరా కానుక .. సంస్థ లాభాల్లో 30 శాతం వాటా ఇవ్వాలని నిర్ణయం
సింగరేణి కార్మికులకు సీఎం కేసీఆర్ గుడ్ న్యూస్ చెప్పారు. సింగరేణి ఉద్యోగులకు సంస్థ లాభాల్లో 30 శాతం వాటాను ఇవ్వాలని నిర్ణయించారు.
MLC Kavitha : ఎల్ఐసీని ఎందుకు అమ్ముతున్నారు? కేంద్రానికి ఎమ్మెల్సీ కవిత సూటి ప్రశ్న!
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ కు ట్విట్టర్ వేదికగా టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత సూటి ప్రశ్న ను సంధించారు.
Telangana : ఒక్కో కార్మికుడికి రూ. రూ. 1.15 లక్షలు, 11వ తేదీన చెక్ చేసుకోండి
సింగరేణి సంస్థ లాభాల్లో దూసుకెళుతున్న సంగతి తెలిసిందే. ఆ లాభాల్లో కొంత వాటాను కార్మికులకు ఇస్తున్నారు.
Singareni Retirement : సింగరేణి కార్మికుల పదవీ విరమణ వయస్సు పెంచిన సీఎం కేసీఆర్
సింగరేణి కార్మికుల పదవీ విరమణ వయసు 61 ఏళ్లకు పెంచాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు. ఈ మేరకు ఈనెల 26న జరిగే బోర్డు సమావేశంలో అమలు తేదీని నిర్ణయించి ప్రకటించాలని సింగరేణి ఎండీ శ్రీధర్ ను, సీఎం కేసీఆర్ ఆదేశించారు.
YS Sharmila: సింగరేణి కార్మికులతో షర్మిల భేటీ
కాగా ‘సకల జనుల తెలంగాణే లక్ష్యంగా ముందుకు సాగుతానని త్వరలో మంచి రోజులొస్తున్నాయని ప్రజలకు భరోసా ఇచ్చారు షర్మిల.. గురువారం ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు. ఈ ప్రకటనలో ముసలవ్వలు నడిచేందుకు ఊతకర్రనవుతానని, బడి ఫీజులు కట్టలేక అవస్థలు పడుతున్న ఇం
Singareni workers : సింగరేణి కార్మికులకు గ్రాట్యూటీ గ్రాంట్ ఎప్పుడో?
దేశానికి వెలుగులు అందిస్తున్న సింగరేణి కార్మికుల జీవితాలు మాత్రం అంధకారంలోనే మగ్గుతున్నాయి. ప్రభుత్వాల నిర్లక్ష్యం కారణంగా వాళ్లకు రావల్సిన బెన్ ఫిట్స్ కోసం ఇప్పటికీ వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు.
సింగరేణి కార్మికులకు సీఎం కేసీఆర్ దసరా కానుక, ఒక్కొక్కరికి రూ.60వేల 468 బోనస్
singareni workers: సింగరేణి కార్మికులకు సీఎం కేసీఆర్ దసరా కానుక ప్రకటించారు. అక్టోబర్ 23న సింగరేణి కార్మికులకు లాభాల బోనస్ ఇవ్వనున్నారు. ఒక్కొక్కరికి రూ.60వేల 468 బోనస్ లభించే అవకాశం ఉంది. దసరా పండగ అడ్వాన్స్ గా అక్టోబర్ 19న ఉద్యోగుల ఖాతాల్లో రూ.25వేలు వేయనున్