Home » singareni
సింగరేణిని ప్రైవేట్ పరం చేసే ఆలోచన కేంద్రానికి లేదు
సింగరేణి ప్రైవేటీకరణ ప్రయత్నాలు జరుగుతున్నాయంటూ వస్తున్న ప్రచారంపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ స్పందించారు. తెలంగాణలోని పెద్దపల్లి జిల్లా రామగుండంలో ఆర్ఎఫ్సీఎల్లో ఎరువుల ఉత్పత్తి ఫ్యాక్టరీని, పలు ప్రాజెక్టులను జాతికి అంకితం చేసిన అనంత
సింగరేణి జూనియర్ అసిస్టెంట్ రాత పరీక్షల ఫలితాలు విడుదల అయ్యాయి. శనివారం (సెప్టెంబర్10,2022)న పరీక్ష ఫలితాలను జేఎన్టీయూ డైరెక్టర్, సింగరేణి డైరెక్టర్ విడుదల చేశారు. పరీక్ష నిర్వహించిన వారంల్లోనే ఫలితాలను విడుదల చేసినట్లు సింగరేణి డైరెక్టర్�
సింగరేణి యాజమాన్యం నిరుద్యోగుల గుడ్ న్యూస్ చెప్పింది. 177 ఎక్స్టర్నల్ క్లర్కు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. సింగరేణిలోని ఖాళీలను వెంటనే భర్తీ చేయాలని సింగరేణి సీఎండీ ఎన్.శ్రీధర్ ఆదేశించారు. నోటిఫికేషన్ కు సంబంధించిన పూర�
ఒడిశాలో భువనేశ్వర్లో జరిగిన జియోమైన్ టెక్ అంతర్జాతీయ సదస్సులో ఈ అవార్డును ప్రదానం చేశారు. కంపెనీ సీనియర్ డైరెక్టర్ చంద్రశేఖర్కు ఇన్నోవేటివ్ లీడర్షిప్ అవార్డు కూడా దక్కింది.
మంచిర్యాల జిల్లా జైపూర్లో నెలకొల్పిన 1200 మెగావాట్ల ప్లాంట్కు అదనంగా మరో 800 మెగావాట్ల థర్మల్ విద్యుత్ ప్లాంట్ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది.
రామగుండం రీజియన్ పరిధిలోని అడ్రియాల లాంగ్వాల్ ప్రాజెక్టులో సోమవారం భూగర్భ గని పైకప్పు కూలడంతో ఈ ప్రమాదం జరిగింది. శిథిలాల కింద చిక్కుకున్న తేజ, జయరాయ్ మృతదేహాలను బయటికి తీశారు.
ఒక్క సింగరేణి మాత్రమే కాదు.. యుక్రెయిన్ ప్రభావం దేశంలోని పలు రంగాలపై కనిపిస్తోంది.
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ కు ట్విట్టర్ వేదికగా టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత సూటి ప్రశ్న ను సంధించారు.
బొగ్గు బ్లాక్ ల ప్రైవేటీకరణను నిరసిస్తూ..సమ్మె నోటీస్ ఇచ్చింది. ఆరు డిమాండ్లతో బొగ్గుగని కార్మిక సంఘం సింగరేణి యాజమాన్యానికి సమ్మె నోటీసు ఇచ్చింది.