Home » singareni
Accident at Singareni coal mine : పెద్దపల్లి జిల్లాలో విషాదం నెలకొంది. బొగ్గుబావి ఓ కార్మికుడిని మింగేసింది. సింగరేణి బొగ్గు గనిలో జరిగిన ప్రమాదంలో బండకింద చిక్కుకున్న కార్మికుడు నవీన్ మృతి చెందినట్లుగా అధికారులు ధృవీకరించారు. రామగుండం డివిజన్ పరిధిలోని వకీ�
అతడో సింగరేణి కార్మికుడు. భార్య, ఓ కొడుకు, కూతురు. కష్టపడి పిల్లల్ని పెద్ద చేశాడు. మంచి చదువులు చదివించాడు. ఎవరితోనూ శత్రుత్వం లేదు. ఉన్నంతలో హ్యాపీగా సాగిపోయే జీవితం అతడిది. అలాంటి వ్యక్తి ఓ రోజు ఇంట్లో అనుమానాస్పద స్థితిలో ప్రాణాలు కొల్పోయా
రామగుండంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. కొద్ది రోజులుగా మిస్సింగ్ అయిన సింగరేణి కార్మికుడు సంజీవ్ విగతజీవుడుగా కనిపించడంతో అతని కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. క్షేమ
సింగరేణి కాలరీస్లో గుర్తింపు కార్మిక సంఘానికి నవంబర్లో ఎన్నికలు జరిగే అవకాశం ఉందని యూనియన్ల నాయకులు భావిస్తున్నారు. 2015 అక్టోబర్ 5న జరిగిన ఎన్నికల్లో టీఆర్ఎస్ అనుబంధ తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం విజయం సాధించింది. గుర్తింపు యూనియన్�
భాతర బొగ్గు కనుల్లో విదేశీ పెట్టుపడులను ఆహ్వానిస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి నిరసనగా నేడు దేశ వ్యాప్తంగా ఐదు జాతీయ కార్మిక సంఘాలు ఒక్క రోజు సమ్మెకు పిలుపునిచ్చాయి.
సింగరేణి కాలరీస్ కంపెనీకి మరో ప్రతిష్టాత్మక అవార్డు లభించింది. అమెరికాకు చెందిన ప్రముఖ బహుళ జాతి వాణిజ్య వ్యాపార సంప్రదింపుల సంస్థ అయిన బెర్క్ షైర్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్ వారు 2018 సంవత్సరానికి తాము ఇచ్చే ఇండియాస్ బెస్ట్ కంపెనీ అవార్డును �
అదనపు ఉత్పత్తి, ఉపాధి కల్పన లక్ష్యంగా మరో మూడు బొగ్గు గనులను ప్రారంభించేందుకు సింగరేణి యాజమాన్యం సిద్ధమైంది.
ఆదిలాబాద్ : అన్ని రంగాల్లో దూసుకుపోతున్న మహిళలు ఇక నుంచి భూగర్భ గనుల్లో కూడా పనిచేయనున్నారు. మహిళా సాధికారతను దృష్టిలో ఉంచుకొని కేంద్రం తొలిసారిగా పురుషులతో సమానంగా… మహిళలకు భూగర్భ గనుల్లో పని చేసే అవకాశం కల్పించింది. భూగర్భ గనుల్లో మహి�
సింగరేణిలో దళారీల దందా నడుస్తోంది. ధనార్జనే ధ్యేయంగా వీరంతా ఇష్టారీతిన చెలరేగిపోయారు.
ఢిల్లీ: సార్వత్రిక ఎన్నికలకు ముందు మోడీ సర్కార్ ప్రవేశపెట్టిన ఆఖరి బడ్జెట్లోనూ తెలంగాణ రాష్ట్రానికి నిరాశే ఎదురైంది. తెలంగాణకు పెద్దగా ప్రయోజనం జరగలేదు. కేంద్రం అరకొరగానే