-
Home » single day
single day
హైదరాబాద్ మెట్రో రైలు సరికొత్త రికార్డు.. ఒక్క రోజే 5.47 లక్షల మంది ప్రయాణం
హైదరాబాద్ మెట్రో రైలు రికార్డుల మీద రికార్డులు సృష్టిస్తోంది. మెట్రో రైలులో ప్రయాణికుల రద్దీ గణనీయంగా పెరుగుతోంది.
Parliament Expenditure: పార్లమెంటులో ఒక్క నిమిషానికి అయ్యే ఖర్చు ఎంతో తెలుసా?
లోక్సభ మాజీ సెక్రటరీ ఎస్కె శర్మను పార్లమెంటులో రోజువారీ ఖర్చుల గురించి అడిగినప్పుడు, పార్లమెంటును తెల్ల ఏనుగుతో పోల్చారు. పార్లమెంటు తెల్ల ఏనుగు అని, దానిని కొనసాగించడం వేరే పని అని అన్నారు
AP Corona : ఏపీలో ఒక్కరోజే 12,926 కరోనా కేసులు, ఆరు మరణాలు నమోదు
రాష్ట్రంలో ప్రస్తుతం 73,143 యాక్టివ్ కేసులు ఉన్నాయి. వైరస్ బారిన పడి ఇప్పటివరకు రాష్ట్రంలో 14,538 మంది మృతి చెందారు. కరోనాతో విశాఖ జిల్లాలో ముగ్గురు మృతి చెందారు.
AP Corona : ఏపీలో కరోనా విజృంభణ.. ఒక్కరోజులో కొత్తగా 13,212 కేసులు, ఐదుగురు మృతి
ఏపీలో ఇప్పటివరకు కరోనాతో 14,532 మంది మృతి చెందారు. కరోనాతో విశాఖ జిల్లాలో ముగ్గురు మృతి చెందారు. చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో ఒకరు చొప్పున మరణించారు.
Corona Cases : ప్రపంచవ్యాప్తంగా మళ్లీ కరోనా కల్లోలం.. ఒక్కరోజులో 22 లక్షలకుపైగా కేసులు
అమెరికాలో కొత్తగా 4,68,081 కరోనా పాజిటివ్ కేసులు నమోదవ్వగా, 669 మంది మృతి చెందారు. ఫ్రాన్స్లో కొత్తగా 3,03,669 లక్షల కరోనా కేసులు రిజిస్టర్ అయ్యాయి. కరోనాతో 142 మంది మృతి చెందారు.
Corona Cases : భారత్లో కరోనా సునామీ.. ఒక్కరోజే లక్షా 17 వేల 100 పాజిటివ్ కేసులు
దేశవ్యాప్తంగా కోవిడ్ థర్డ్వేవ్ టెన్షన్ మొదలైంది. గంట గంటకూ కేసులు పెరుగుతున్నాయి. ఉప్పెన లాగా కరోనా విలయతాండవం చేస్తోంది. 8 రోజుల్లోనే ఇండియాలో పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి.
Corona Cases : దేశంలో ఒకేరోజు 35 శాతం పెరిగిన కరోనా కేసులు
దేశంలో కరోనా కేసుల సంఖ్య భారీగా పెరిగింది. నాలుగు రోజుల క్రితం వరకు 10 వేలకు దిగువన నమోదైన కేసులు.. క్రమంగా పెరుగుతున్నాయి. శనివారం కొత్తగా 22,775 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
Corona India : భారత్ లో కరోనా కల్లోలం…ఒక్కరోజే 16,500లకుపైగా పాజిటివ్ కేసులు
మెట్రో నగరాలపై కరోనా పంజా విసిరింది. ఈఏడాది ఏప్రిల్ తర్వాత దేశంలోని 5మెట్రోనగరాల్లో కేసుల సంఖ్య భారీగా పెరిగింది. కోల్కతాలో అంతకముందు రోజుతో పోల్చితే 102శాతం కేసులు రికార్డయ్యాయి.
Corona In France : ఫ్రాన్స్ లో కరోనా విలయ తాండవం.. ఒక్కరోజే లక్ష కేసులు నమోదు
ప్రపంచవ్యాప్తంగా నిన్న 8,03,693 కరోనా కేసులు నమోదు అయ్యాయి. గత 24 గంటల్లో 5,476 మంది మృతి చెందారు. మరోవైపు కరోనా కొత్తవేరియంట్ ఒమిక్రాన్ ప్రపంచ దేశాలపై పంజా విసురుతోంది.
Omicron In India : భారత్ లో 32కు చేరిన ఒమిక్రాన్ కేసులు..ఒక్కరోజే 9 గుర్తింపు
భారత్ లో కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కలకలం రేపుతోంది. దేశంలో ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్నాయి. దేశవ్యాప్తంగా ఒమిక్రాన్ కేసుల సంఖ్య 32కు చేరింది.