single-day spike

    Coronavirus Cases: దేశంలో కరోనా తగ్గుముఖం.. కొత్తగా రెండు ఒమిక్రాన్ కేసులు

    December 7, 2021 / 11:01 AM IST

    దేశంలో ఘోరమైన కరోనావైరస్ కొనసాగుతోంది. గడిచిన 24గంటల్లో దేశంలో కొత్తగా 6వేల 822 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి.

    భారత్‌లో వేగంగా పెరుగుతున్న కరోనా కేసులు, మరణాలు

    September 14, 2020 / 11:05 AM IST

    భారతదేశంలో కరోనా టెర్రర్ కొనసాగుతోంది. రోజు గత 24 గంటల్లో దేశంలో కొత్తగా 92,071 కేసులు నమోదయ్యాయి. అంతకుముందు సెప్టెంబర్ 11 న రికార్డు స్థాయిలో 97,570 సంక్రమణ కేసులు నమోదయ్యాయి. అదే సమయంలో, 24 గంటల్లో 1,136 మంది ప్రాణాలు కోల్పోయారు. సెప్టెంబర్ 2వ తేదీ నుంచి ద�

    కరోనా అప్‌డేట్: 24 గంటల్లో 55 వేలకు పైగా కేసులు

    July 31, 2020 / 10:50 AM IST

    దేశంలో రోజురోజుకు కరోనా విస్తరిస్తూనే ఉంది. ఈ క్రమంలోనే గత 24 గంటల్లో తొలిసారి 55 వేలకు పైగా కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. దీనితో పాటు 779 మంది చనిపోయారు. దీంతో దేశంలో మొత్తం సోకిన వారి సంఖ్య ఇప్పుడు 16 లక్షలు దాటింది. ఇదే సమయంలో 35 వేలకు పైగా మరణాలు �

    ఇండియాలో ఫస్ట్ టైం.. ఒక్క రోజులో నమోదైన కొవిడ్ కేసులు .. 10వేలు

    June 12, 2020 / 11:35 AM IST

    భారతదేశంలో ఒక్క రోజులో తొలిసారిగా 10వేలకు  పైగా కొత్త కరోనా కేసులు నమోదు అయ్యాయి. ఇప్పటివరకూ దేశంలో పెరిగిన కరోనా కేసులతో కలిపి మొత్తంగా 2,97,535 కేసులు నమోదు కాగా.. కరోనా మరణాల సంఖ్య కూడా 8,498కి చేరింది. ఈ సంఖ్య ఒక రోజులో 396 మంది కరోనాతో మృతిచెందడంతో �

    భారత్‌లో 2.46 లక్షల కరోనా కేసులు.. 6,929కి చేరిన మరణాలు

    June 7, 2020 / 04:39 AM IST

    భారతదేశంలో కరోనా వైరస్ (COVID-19) కేసులు వేగంగా పెరుగుతున్నాయి. లేటెస్ట్‌గా విడుదలైన వివరాల ప్రకారం.. దేశంలో ఇప్పటివరకు 2.46 లక్షలకు పైగా కరోనా వైరస్ కేసులు నమోదయ్యాయి. దేశంలో కరోనా మరణాల సంఖ్య 6,929 కు చేరుకుంది. భారతదేశం ఇప్పుడు కరోనా కేసుల విషయంలో ప్ర

    దేశంలో 9వేల 887మందికి కరోనా.. ప్రపంచంలో 6 వ స్థానంలో భారత్

    June 6, 2020 / 05:13 AM IST

    దేశంలో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ఈ విషయాన్ని కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసింది. గత 24 గంటల్లో దేశంలో 9వేల 887మందికి కొత్తగా కరోనా సోకింది. దేశంలో ఒక్కరోజులో నమోదైన అత్యధిక కేసులు ఇవే. అదే సమయంలో 294 మంది చనిపోయా�

10TV Telugu News