single family

    Covid-19: ఒకే కుటుంబంలో ముగ్గురు మృతి.. కానీ మృతి చెందిన విషయం తెలియదు

    May 22, 2021 / 01:37 PM IST

    కరోనాతో ఒకే కుటుంబంలో ముగ్గురు మృతి చెందారు. 15 రోజుల వ్యవధిలో భార్య భర్తతోపాటు కుమారుడు కూడా మృతి చెందాడు. వివరాల్లోకి వెళితే మంచిర్యాల జిల్లా తాళ్లపేట గ్రామానికి చెందిన అక్కనపెల్లి కుమారస్వామి(70) ఆయన భార్య భూలక్ష్మీ (65), కుమారుడు రఘు (28) కి 15 రో�

    కుందూ నదిలో దూకి కుటుంబం ఆత్మహత్య 

    September 19, 2019 / 09:51 AM IST

    కడప జిల్లాలో దారుణం చోటుచేసుకుంది.కొల్లూరు సమీపంలో కుందూ నదిలో దూకి ఓ కుటుంబ ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటనలో కుటుంబంలోని ముగ్గురు మృతి చెందారు. మృతులు రాజుపాలెం మండలం గారెగూడూరుకు చెందినవారుగా పోలీసులు గుర్తించారు. ఆర్థిక పరిస్థితుల సమస్య�

10TV Telugu News