Home » Sirisilla District
సిరిసిల్ల జిల్లాలోని నేతన్నల ఇళ్లు సందడిగా కనిపిస్తున్నాయి. ప్రతి ఇల్లు త్రివర్ణ పతాకాల తయారీలో బిజీగా ఉంది. ఈసారి తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన భారీ ఆర్డర్తో పాటు ఇతర రాష్ట్రాల నుంచి పెద్ద మొత్తంలో ఆర్డర్లు రావడంతో సిరిసిల్ల జిల్లా నేతన్నలు
ఒక్క తరం చదువుకుంటే... ఆ తరువాత వచ్చే వారు ఆటోమేటిక్ గా ముందుకు వెళ్తారు. పిల్లలు బాగా చదవుకోవాలి. ప్రపంచం పోటీ పడే విధార్ధులను మన టీచర్లు తయారు చేశారు. అమెరికాలోను సమస్యలున్నాయి..అక్కడా పేదవారున్నారు. సమస్యలుంటే పరిష్కరించుకుందాం..ఎవరో వచ్చి
మా ఊళ్లోని గుడికి రావాలంటే.. టోల్ కట్టాల్సిందేనని వాళ్లు. అవునా.. అయితే.. మా ఊరి మీదుగా వెళ్లాలంటే.. టోల్ చెల్లించాల్సిందేనని వీళ్లు. ఇలా.. ఆ రెండు ఊళ్ల మధ్య కొత్తగా వసూళ్ల పంచాయతీ మొదలైంది.