Home » sit
ఏజీ వాదనలతో హైకోర్టు న్యాయమూర్తి కలుగజేసుకున్నారు. మన ఇంట్లో పిల్లలు పరీక్ష రాస్తే ఆ బాధ తెలుస్తుందని, పరీక్షలు రద్దు చేసి మంచి పని చేశారని హైకోర్టు న్యాయమూర్తి అన్నారు.
ఏఈ పేపర్ ద్వారా రూ.31 లక్షలు కలెక్ట్ చేశారని వెల్లడించింది. అన్ని పేపర్ లు కలిపి రూ.42 లక్షలు లావాదేవీలు జరిగినట్లు తెలిపింది.
Mallu Ravi: Tspsc చైర్మన్, సెక్రెటరీలపై చర్యలు తీసుకోకుండా కిందిస్థాయి ఉద్యోగుల వరకే పరిమితం చేసే ప్రయత్నం జరుగుతోందన్నారు.
TSPSC Paper Leak: కేబినెట్ నిర్వహించి సీఎం కేసీఆర్ చర్యలు తీసుకోవాలన్నారు. బీజేపీ, బీఆర్ఎస్ పేపర్ లీకేజ్ డ్రామా ఆడుతున్నాయని మండిపడ్డారు.
ఈ కేసును నెల రోజులపాటు సిట్ విచారించింది. ఈ కేసులో 17 మంది నిందితులను అరెస్టు చేసింది. ఈ కేసులో ప్రవీణ్, రాజశేఖర్, డాక్యా నాయక్ కీలక నిందితులుగా ఉన్నారు.
TSPSC Paper Leak : తన ప్రియురాలు సుస్మిత కోసం డీఏవో పేపర్ ను ప్రవీణ్ దగ్గర లౌకిక్ కొనుగోలు చేసినట్లు సిట్ గుర్తించింది.
కంపెనీలు నిర్లక్ష్యం వహించినట్లు తేలితే పోలీసులు చర్యలు తీసుకోనున్నారు. ఇద్దరు ఇన్ స్పెక్టర్లు, ఒక ఏసీపీతో సిట్ ఏర్పాటు చేశారు.
నిందితులు ప్రవీణ్, రాజశేఖర్, డాక్య నాయక్, రాజేశ్వర్ లకు 14రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధించింది నాంపల్లి కోర్టు. దాంతో పోలీసులు వారిని చంచల్ గూడ జైలుకి తరలించారు.
ఏ1-ప్రవీణ్, ఏ2-రాజశేఖర్, ఏ4-డాక్య, ఏ5-కేతావత్ రాజేశ్వర్ను కస్టడీలోకి తీసుకుని విచారిస్తే మరిన్ని వివరాలు తెలుస్తాయని సిట్ భావిస్తోంది. కోర్టు అనుమతి మేరకు నలుగురు నిందితులను ఆదివారం కస్టడీలోకి తీసుకుని విచారించేందుకు సిట్ సిద్ధమైంది.
టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ(TSPSC Paper Leak) కేసుపై ఆరోపణలు చేసినందుకుగానూ టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి సిట్ నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ మేరకు గురువారం రేవంత్ రెడ్డి సిట్ విచారణకు హాజరయ్యారు.