-
Home » situation
situation
Pattabhi Ram : ఎన్ హెచ్ ఆర్ సీకి టీడీపీ నేత పట్టాభి రామ్ ఫిర్యాదు
జాతీయ మానవ హక్కుల కమిషన్ ను టీడీపీ నేత పట్టాభి రామ్ కుటుంబ సమేతంగా కలిశారు. ఏపీలో పరిస్థితులు, పోలీసులు తనపై జరిపిన దాడిపై ఎన్ హెచ్ ఆర్సీకి ఫిర్యాదు చేశారు. జాతీయ మానవ హక్కుల కమిషన్ సభ్యుడు రాజీవ్ జైన్ ను కలిశారు.
UN Meet : ఆఫ్గాన్ పరిస్థితిపై భారత్ అధ్యక్షతన ఐక్యరాజ్యసమితి అత్యవసర సమావేశం
తాలిబన్ల చేతుల్లోకి వెళ్లిపోయిన ఆఫ్గానిస్థాన్ పరిస్థితులపై ఐక్యరాజ్యసమితి భద్రతామండలి భారత్ అధ్యక్షతను అత్యవసర భేటీ కానుంది.
Movie Theaters: థియేటర్లు తెరుచుకొనేది ఎప్పుడు.. ఇండస్ట్రీలో పరిస్థితేంటి?
కరోనా సెకండ్ వేవ్ తగ్గుముఖం పట్టింది కానీ ఇంకా పూర్తిగా పోలేదు. ఆ మాటకొస్తే మహమ్మారి ఇప్పట్లో మన సమాజాన్ని వదిలేలా కనిపించడం లేదు. అయితే.. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాలలో కేసులు భారీగా తగ్గడంతో ప్రభుత్వాలు అన్నిటికీ అనుమతులిచ్చాయి. తెలంగాణలో �
India Covid-19 : కరోనా టెస్టులు చేయించుకోం..వ్యాక్సిన్ వేయించుకోం..ఇలాగైతే మహమ్మారిని ఖతం చేసేదెలా?
భారత్ లో కరోనా పరిస్థితి చాలా ప్రమాదకరంగా మారిన విషయం తెలిసిందే. పరిస్థితి ఇలా ఉంటే..దేశంలోని కొన్ని గ్రామాల్లో ప్రజలు వ్యాక్సిన్ వేయించుకోవటానికి భయపడిపోతున్నారు. మరోపక్క వ్యాక్సిన్ వేయించుకోవటానికి సిద్ధంగా ఉన్నా కొరత. ఇంకోపక్క ఉపాధి క�
Gujarat Man : ఫేక్ శానిటైజర్..10 నెలల్లో రూ.10 కోట్లు విక్రయాలు, చివరకు
కాలుష్య నియంత్రణ మండలి అధికారులు శానిటైజర్ విభాగంపై దాడి చేశారు. పెద్ద మొత్తంలో మిథనాల్ వాడుతున్నట్లు గుర్తించారు.
మిస్టర్ కూల్ సీఎం నితీశ్ కోపం, మీడియాపై ఆగ్రహం
Bihar CM Nitish Kumar : కూల్ గా ఉండే సీఎం నితీశ్ కుమార్ కు కోపం వచ్చింది. ఒక్కసారిగా తీవ్ర కోపోద్రిక్తులయ్యారు. సహనం కోల్పోయి మీడియాపై చిందులేశారు. దీనికంతటికీ కారణం..ఓ జాతీయ ఛానెల్ కు చెందిన రిపోర్టర్ అడిగిన ప్రశ్నే. 2021, జనవరి 15వ తేదీ శుక్రవారం విలేకరులతో సీ
వరద పోయింది..బురద మిగిలింది..కన్నీటిని మిగిల్చింది
Greater Hyderabad Flood hardships : వరద పోయింది… బురద మిగిలింది… కన్నీటిని మిగిల్చింది. ఇన్నాళ్లు కష్టపడి సంపాదించిందంతా ఊడ్చిపెట్టుకుపోయింది. కట్టుబట్టలు మినహా ఏమీ మిగల్చలేదు. బియ్యం, బట్టలు, పిల్లల సర్టిఫికెట్లు మొత్తం నీటిపాలయ్యాయి. టీవీల వంటి ఎలక్ట్రాన�
కరోనా కళ్యాణం : బంధు మిత్రుల కటౌట్లు పెట్టుకుని పెళ్లి చేసుకున్న జంట..
భారతీయ సంప్రదాయంలో పెళ్లి అంటూ బంధువుల..మిత్రుల సందడిలేనిదే జరగదు. ఛలోక్తులు..సరదాలు..సరసాలు..విరసాలు..ఛణుకులు కులుకుల మధ్య ఓ అమ్మాయి అబ్మాయి ఓ ఇంటివారవుతారు. తాతలు..నాయనమ్మలు..అమ్మమ్మలు..మావయ్యలు..బాబాయిలు..పిన్ని ఇలా బంధు మిత్రుల కోలాహలాల మధ్�
డ్రాగన్ పై వార్కు సర్వం సిద్ధం.. సై అంటోన్న ఇండియన్ ఆర్మీ
దేశానికి తూర్పు వైపున.. యుద్ధమేఘాలు కమ్ముకున్నాయ్. లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ దగ్గర.. ఎప్పుడేం జరుగుతుందో తెలియని పరిస్థితి. పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ.. ఇండియన్ ఆర్మీ.. తుపాకులు పట్టుకొని కాచుక్కూర్చొన్నాయ్. యుద్ధ ట్యాంకులు లోడ్ చేసి రెడీగా ఉన
కరోనా డేంజర్ బెల్స్.. సమూహ వ్యాప్తి మొదలైంది, సెప్టెంబర్లో పరాకాష్టకు, పరిస్థితి దారుణంగా ఉంది
ఏదైతే జరగకూడదని అనుకున్నామో అదే జరిగింది. ఏ వార్త అయితే వినకూడదు అనుకున్నామో ఆ వార్త వినాల్సి వచ్చింది. కరోనా ముప్పు మరింత పెరిగింది. కరోనాతో మరింత జాగ్రత్తగా ఉండాల్సిన సమయం వచ్చింది. కరోనా వైరస్ మహమ్మారి గురించి ఐఎంఏ కీలక ప్రకటన చేసింది. ప్�