SivaramaKrishnan Report

    నేనలా అనలేదు.. నా మాటలు వక్రీకరించారు: రాజధాని మార్పుపై బొత్స

    August 23, 2019 / 02:26 PM IST

    ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిపై తాను చేసిన వ్యాఖ్యలను వక్రీకరించారని ఆరోపించారు మంత్రి బొత్స సత్యనారాయణ. రాజధానిలో ప్రస్తుత వరదల నేపథ్యంలోనే తాను మాట్లాడానని దానిని ఇష్టం వచ్చినట్లు అన్వయించుకున్నారని అన్నారు. అమరావతిలో టీడీపీ నేతల భూమ�

10TV Telugu News