six youths

    goli maro : రాజీవ్ చౌక్ మెట్రో స్టేషన్‌లో టెన్షన్

    February 29, 2020 / 12:07 PM IST

    దేశ రాజధానిలోని రాజీవ్ చౌక్ మెట్రో స్టేషన్‌లో టెన్షన్ వాతావరణం నెలకొంది. ఈశాన్య ఢిల్లీలో ముష్కరులు సాగించిన హింసాకాండ నుంచి ఇప్పుడిప్పుడే తేరుకుంటున్న క్రమంలో మరోసారి గుర్తు తెలియని వ్యక్తులు చేసిన నినాదాలు ప్రకంపనలు సృష్టించాయి. 2020, ఫిబ�

10TV Telugu News