ఆన్ లైన్ క్లాసుల కోసం మీరు మీ పిల్లలకు స్మార్ట్ ఫోన్లు ఇస్తున్నారా? అయితే బీ కేర్ ఫుల్. ఫోన్ ఇచ్చే ముందు ఒక్కసారి చెక్ చేసుకోండి. ఆ తర్వాత ఎంత చింతించినా ప్రయోజనం ఉండదు.
పండుగ సీజన్లో ఈ-కామర్స్ ప్లాట్ఫామ్ ఫ్లిప్కార్ట్లో స్మార్ట్ఫోన్లపై అద్భుతమైన ఆఫర్లు లభిస్తున్నాయి.
ప్రముఖ బ్రాండ్లకు చెందిన రూ.12,000 వరకు ధర కలిగిన స్మార్ట్ఫోన్ కొనుగోలు చేసే కస్టమర్లకు భారతి ఎయిర్టెల్ రూ.6,000 క్యాష్ బ్యాక్ ఇవ్వనున్నట్లు తెలిపింది.
సాధారణంగా పోలింగ్ బూత్ కు వెళ్లి ఓటు వేస్తారు. ఇక నుంచి స్మార్ట్ ఫోన్ తో ఇంటి నుంచే ఓటు వేయవచ్చు. ఈ-ఓట్ విధానం అమలులోకి రానుంది. ఈ-ఓట్ విధానానికి ఖమ్మం జిల్లా వేదిక కానుంది.
దీపావళి పండుగ వచ్చేస్తోంది. పండుగ సమయంలో కొత్త వస్తువులు కొనడం కామన్. ముఖ్యంగా స్మార్ట్ ఫోన్లు, టీవీలు, ఇతర ఎలక్ట్రానిక్ ఉత్పత్తులు పెద్ద సంఖ్యలో అమ్ముడవుతాయి. దీన్ని క్యాష్ చేసుకు
చైనా స్మార్ ఫోన్ కంపెనీ వివో అనుబంధ బ్రాండ్ ఐక్యూ తన జెడ్5 స్మార్ట్ఫోన్ను సోమవారం భారత మార్కెట్లోకి విడుదల చేసింది.
ప్రముఖ ఫోన్ల తయారీ సంస్థ నోకియా మార్కెట్ కు అనుగుణంగా దూకుడు పెంచింది. సరికొత్త స్మార్ట్ ఫోన్లను విడుదల చేస్తోంది. తాజాగా జీ సిరీస్లో 5జీ ఫస్ట్ ఫోన్ని ఇండియన్ మార్కెట్లో విడుద
లాయర్ కోర్టులో ఉండగా అతని జేబులో ఉన్న స్మార్ట్ ఫోన్ నుంచి మంటలువచ్చి పేలిపోయింది. దీంతో ఆ లాయర్ ఆ ఫోన్ సంస్థపై న్యాయపోరాటం చేస్తానని తెలిపారు.
ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ శాంసంగ్ ఇటీవలే తన గెలాక్సీ A52s 5జీ స్మార్ట్ ఫోన్ను యూరప్లో లాంచ్ చేసిన సంగతి తెలిసిందే. గతంలో లాంచ్ అయిన శాంసంగ్ గెలాక్సీ ఏ52 5జీకి తర్వాతి
గుజరాత్ లోని ఒక బాలిక స్మార్ట్ ఫోన్ ను దుర్వినియోగ పరిచి తల్లితండ్రులకు గుండెనొప్పిని తెచ్చిన ఘటన ఒకటి వెలుగు చూసింది.