ఉత్తర ప్రదేశ్ లో 13 ఏళ్ల బాలుడు స్మార్ట్ ఫోన్ లో నీలిచిత్రాలు చూసి వాటి ప్రభావంతో రెండేళ్ల చిన్నారిపై అత్యాచారం చేసిన ఘటన వెలుగు చూసింది.
స్మార్ట్ ఫోన్లు వచ్చాక రకరకాల యాప్స్ పుట్టగొడుగుల్లా వచ్చాయి. తమ పనులు ఈజీగా అయ్యేందుకు చాలామంది ప్లే స్టోర్ నుంచి యాప్స్ డౌన్ లోడ్ చేస్తున్నారు. అయితే, అందులో ఏది సురక్షితం, ఏది డేంజర్ అనే విషయం ఎవరికీ తెలీదు. ఇలాంటి వివరాలు ఏవీ తెలుసుకోకుం
cm jagan bumper offer to women: అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా రాష్ట్ర మహిళలకు సీఎం జగన్ బంపర్ ఆఫర్ ఇచ్చారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవమైన మార్చి 8న స్మార్ట్ ఫోన్లు కొనే మహిళలకు 10శాతం రాయితీ ఇవ్వాలని నిర్ణయించారు. ఆ రోజున ఫోన్ కొని…దిశ యాప్ను డౌన్లోడ్
Jio Phone 2021 bumper Offer: భారత టెలికం రంగంలో ఇప్పటికే ఎన్నో సంచలనాలు సృష్టించిన రిలయన్స్ జియో, తాజాగా మరో బంపరాఫర్ ను ప్రకటించి, పోటీలో ఉన్న ఇతర టెల్కోలకు షాక్ ఇచ్చింది. అతి త్వరలోనే తాము రూ.1,999 ధరలో కొత్త మొబైల్ ఫోన్ ను విడుదల చేస్తున్నామని ప్రకటించింది. New JioPh
watching mobile phone in night dangerous: ఈ రోజుల్లో ఫోన్ లేని వారు ఎవరూ ఉండరు. చిన్న,పెద్ద.. పేద,ధనిక.. అనే తేడా లేదు. అందరి దగ్గర ఫోన్లు ఉన్నాయి. అందరి చేతుల్లోనూ స్మార్ట్ ఫోన్లు దర్శనం ఇస్తున్నాయి. ప్రతి పనికి దాదాపుగా అందరూ తమ స్మార్ట్ ఫోన్ లే వాడుతున్నారు. కొందరికి స్
Tamilnadu Man arrested for sending personal photos of a girl to her mother : కరోనా లాక్ డౌన్ సమయంలో అన్ని కార్యకలాపాలు మూతపడ్డాయి. అందరూ ఇళ్ళకే పరిమితమయ్యారు. కొన్నాళ్లకు స్కూళ్లలో ఆన్ లైన్ క్లాసులు మొదలయ్యాయి. పిల్లల చదువుకోసం తల్లితండ్రులు స్మార్ట్ ఫోన్లు కొనిచ్చారు. చాలామంది వాటిని
MPDO looking at the smart phone and singing the national anthem : దేశవ్యాప్తంగా 72వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఈ రోజు ఘనంగా జరిగాయి. జాతీయపతాకాన్ని ఎగరేసినతర్వాత ప్రతి ఒక్కరూ జాతీయ గీతాన్ని ఆలపించారు. చిన్నప్పటినుంచి అందరికీ పాఠశాల స్ధాయినుంచే జాతీయగీతాన్ని కంఠస్ధం చేయిస్తారు.
Moinabad police Rescue Minor girl after missing home : కరోనా లాక్ డౌన్ కాలంలో కూతురు ఆన్ లైన్ క్లాసులకు అవసరం అవుతుంది కదా అని కొనిచ్చిన స్మార్ట్ ఫోన్ తో ఆ బాలిక అత్యుత్యాహంతో సోషల్ మీడియా వెబ్ సైట్లను సెర్చ్ చేసింది. ఫేస్ బుక్ లో తన ప్రోఫైల్ క్రియేట్ చేసుకుంది. అందులో కరీంనగ
: నవంబర్ 19 వాల్డ్ టాయిలెట్ డే (World Toilet Day)ఇటువంటి ఓ రోజు ఉందని చాలామందికి తెలీదు. అన్నింటికీ ఓ రోజు ఉన్నప్పుడు స్వచ్ఛత, పరిశుభ్రతపై అవగాహన కల్పించేందుకు ఇటువంటి రోజు ఉండటం చ
ఆన్ లైన్ క్లాసులుకు స్మార్ట్ ఫోన్ ఇవ్వటంలేదని మనస్తాపంతో ఒక దివ్యాంగురాలు ఆత్మహత్య చేసుకుంది. కరీంనగర్ జిల్లా ఎన్టీపీసీ కి చెందిన రజిత మొదటి భర్త కంకణాల సుధాకర్ 12 ఏళ్ల కిందట చనిపోవటంతో, తన తల్లి, కుమార్తె సింధుజతో కలిసి కృష్ణా నగర్ లో జీవిస్