Home » Smart Phone
ఈ రోజుల్లో స్మార్ట్ ఫోన్ లేనివారంటూ ఎవరూలేరు. నూటికి 90 శాతం పైగా ప్రజలు స్మార్ట్ ఫోన్ వాడుతున్నారు. అందులో సోషల్ మీడియా మెసేజింగ్ యాప్ వాట్సప్ ను అందరూ ఉపయోగిస్తున్నారు. సమాచారం మార్పిడికి ఇప్పుడు ఇది అందరి మన్ననలు పొందింది. ప్రభుత్వ అధికార�
అనంతపురం జిల్లా కూడేరు మండలం కమ్మూరు గ్రామంలో దారుణం జరిగింది. వరుసకు అన్న అయ్యే మైనర్
జపాన్కు చెందిన స్మార్ట్ ఫోన్ బ్రాండ్ టోన్ మొబైల్ యూనిక్ ఫీచర్ తో కూడిన ఒక ఫోన్ ప్రవేశపెట్టింది. కంపెనీ టోన్ ఆఫర్ చేసే ఈ ఫోన్ టోన్ e20 పేరుతో మార్కెట్లోకి తీసుకొచ్చింది. e20 స్మార్ట్ ఫోన్లో AI స్పెషల్ యూనిక్ ఫీచర్ తో రూపొందించింది. ఈ AI ఫీచర్.. యూజర్�
వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలోని మాల్దా జిల్లాలో దారుణం జరిగింది. స్మార్ట్ ఫోన్ కోసం ఓ వ్యక్తిని కొట్టి చంపేశారు. మీ పిల్లాడు మా ఫోన్ ని డ్యామేజ్ చేశారని ఆరోపిస్తూ.. ఎదురింట్లో నివాసముండే
సెల్ ఫోన్ వినియోగ దారుల జేబులకు త్వరలో చిల్లు పడనుంది. దేశీయ టెలికం కంపెనీలు సెల్ ఫోన్ డేటా చార్జీలు పెంచే యోచనలో ఉన్నాయి…. టెలికం రంగంలోకి జియో వచ్చినప్పుడు ఇచ్చిన ఫ్రీ ఆఫర్లతో పూర్తిస్ధాయిలో డేటా వాడుకున్న వినియోగ దారుడు ఇప్పుడు ఇం�
మీరు స్మార్ట్ ఫోన్ వాడుతున్నారా….అందులో వాట్సప్ వాడుతున్నారా… అది పని చేస్తోందా… ఐతే ఓకే…ఎందుకంటే విండోస్ ఫోన్లలో జనవరి 1 నుంచి వాట్సప్ పనిచేయటం లేదు. మీది ఆండ్రాయిడ్ ఫోన్ అయినప్పటికీ ఈవిషయమై మీరు ఒకసారి అలర్ట్ కావల్సిన సమయం ఆసన్నమై�
ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సప్ వినియోగ దారులు ఆదివారం సాయంత్రం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. IOS , ఆండ్రాయిడ్ ఫోన్లలో వాట్సప్ డౌన్ అయ్యింది. యూజర్లు వీడియోలు, ఫొటోలు, స్టిక్కర్లు, GIF ఫైళ్లు లాంటివి ఫార్వర్ట్ చేసినా అవి అవతలివారికి చేరలేద
టెక్నాలజీ అభివృధ్ది చెందుతున్న ఈరోజుల్లో ప్రతి ఒక్కరూ స్మార్ట్ ఫోన్లోనే అన్ని వ్యవహారాలు చక్కబెట్టేస్తున్నారు. ఇంక ఇందులో ఉన్న ఫీచర్లు, యాప్ ల గురించి ఐతె చెప్పక్కర్లేదు. స్మార్ట్ ఫోన్లలో ఉండే ప్రముఖ ఇన్స్టంట్ మెసేజింగ్ యాప్ వాట�
దక్షిణ కొరియా ఎలక్ట్రానిక్ దిగ్గజం ఎల్జీ తన సరికొత్త డ్యూయల్ స్క్రీన్ స్మార్ట్ఫోన్ మార్కెట్లోకి విడుదల చేసింది. ‘ఎల్జీ జీ8ఎక్స్ థింక్’ పేరుతో డిటాచబుల్ డ్యూయల్ స్క్రీన్ మొబైల్ను భారత మార్కెట్లో లభ్యమవుతోంది. ఇందులో 2.1 అంగుళాల సెకండ�
ఇంటర్నెట్లో అశ్లీల వీడియోలు చూసిన పలువురు రాజకీయ నాయకులతో సహా 30 మందిని తమిళనాడు పోలీసులు విచారిస్తున్నారు. ఇంటర్ నెట్ లో బాలికల లైంగిక వీడియోలు డౌన్ లోడ్ చేయటం, అశ్లీల వీడియోలను చూడడంలో తమిళనాడు ప్రధమ స్ధానంలో ఉందని అమెరికా నుంచి భారత ప్�