రిలయెన్స్ జియో తన వినియోగదారులకు మరో శుభవార్త చెప్పింది. జియో ప్రీపెయిడ్ ప్లాన్స్ ధరలు తగ్గించింది. డేటా లిమిట్ పెరిగింది. జియో ప్లాన్ రీఛార్జ్ చేయాలంటే రూ.19 ఉన్నా చాలు. రూ.19 నుంచి రూ.9,999 వరకు ప్లాన్స్ ఆఫర్ చేస్తోంది రిలయెన్స్ జియో. ప్లాన్స్ ధ�
స్మార్ట్ ఫోన్.. ప్రతి ఒక్కరి అరచేతిలో కామన్ అయిపోయింది. స్మార్ట్ ఫోనే జీవితంగా మారింది. తిండి లేకపోయిన పర్వాలేదు.. కానీ, క్షణం ఫోన్ లేకుంటే పిచ్చిపట్టినట్టుగా ప్రవర్తిస్తారు.
ప్రపంచం అంతా స్మార్ట్ జపం చేస్తోంది. ప్రతీ వస్తువు స్మార్టే. స్మార్ట్ వరల్డ్ లో హువావే కంపెనీ ఓ స్మార్ట్ వాచ్ ను మార్కెట్ లో కి తెచ్చింది.
తలలో పేను కుట్టిందంటే..ఆటోమేటిగ్గా మనం ఎంతటి పనిలో ఉన్నా..మన చేయి పేను కుట్టిన చోటికి పోవాల్సిందే..గోక్కోవాల్సిందే. తల్లో పేలు పెట్టే ఇబ్బంది అంతా ఇంతా కాదు..వినటానికి ఇది పెద్ద సమస్య కాకపోయినా..అనుకున్నంత చిన్న సమస్య అయితే మాత్రం కాదు. కానీ తల
ఆన్లైన్లో స్మార్ట్ఫోన్ బుక్ చేస్తే.. సోంపాపిడి ప్యాకెట్, దేవతా బొమ్మలు వచ్చాయి. కరీంనగర్ నగరంలోని రంగశాయిపేటలో ఈ ఘటన జరిగింది. జక్కలోద్ది గ్రామానికి చెందిన వంశీ.. 20 రోజుల క్రితం ఫోన్కు మెసేజ్ వచ్చింది. మీరు స్మార్ట్ ఫోన్ గెలుచు�
ప్రముఖ చైనా మొబైల్స్ తయారీదారు సంస్థ మెయ్జు కొత్త స్మార్ట్ ఫోన్ త్వరలో భారత మార్కెట్లలోకి రానుంది. అదే మొయ్ జు నోట్9.
ఈరోజుల్లో స్మార్ట్ ఫోన్ వినియోగించని వారు బహు అరుదుగాకనిపిస్తుంటారు. అలాగే ల్యాప్ టాప్ లు కూడా విరివిగా ఉపయోగిస్తున్నారు ప్రజలు. ప్రయాణంలోఉన్నప్పుడు సాధారణంగా ఒకోసారి ఫోన్ చార్జింగ్ అయిపోతూ ఉంటుంది. అప్పుడేం చేస్తాం, దగ్గర్లో ఉన్న ఏ షాపి�
దీపావళి పటాసులైనా పేల్తాయో లేదో తెలియదు కానీ తక్కువ ధరకే వస్తుందని ఎగేసుకుంటూ వెళ్ళి కొన్నామే ఆ రిలయన్స్ జియో ఫోన్ లు ఇప్పుడు పటాసుల కంటే వేగంగా పేలుతున్నాయట..