Home » Smart Phone
MPDO looking at the smart phone and singing the national anthem : దేశవ్యాప్తంగా 72వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఈ రోజు ఘనంగా జరిగాయి. జాతీయపతాకాన్ని ఎగరేసినతర్వాత ప్రతి ఒక్కరూ జాతీయ గీతాన్ని ఆలపించారు. చిన్నప్పటినుంచి అందరికీ పాఠశాల స్ధాయినుంచే జాతీయగీతాన్ని కంఠస్ధం చేయిస్తారు. �
Moinabad police Rescue Minor girl after missing home : కరోనా లాక్ డౌన్ కాలంలో కూతురు ఆన్ లైన్ క్లాసులకు అవసరం అవుతుంది కదా అని కొనిచ్చిన స్మార్ట్ ఫోన్ తో ఆ బాలిక అత్యుత్యాహంతో సోషల్ మీడియా వెబ్ సైట్లను సెర్చ్ చేసింది. ఫేస్ బుక్ లో తన ప్రోఫైల్ క్రియేట్ చేసుకుంది. అందులో కరీంనగ�
: నవంబర్ 19 వాల్డ్ టాయిలెట్ డే (World Toilet Day)ఇటువంటి ఓ రోజు ఉందని చాలామందికి తెలీదు. అన్నింటికీ ఓ రోజు ఉన్నప్పుడు స్వచ్ఛత, పరిశుభ్రతపై అవగాహన కల్పించేందుకు ఇటువంటి రోజు ఉండటం చ
ఆన్ లైన్ క్లాసులుకు స్మార్ట్ ఫోన్ ఇవ్వటంలేదని మనస్తాపంతో ఒక దివ్యాంగురాలు ఆత్మహత్య చేసుకుంది. కరీంనగర్ జిల్లా ఎన్టీపీసీ కి చెందిన రజిత మొదటి భర్త కంకణాల సుధాకర్ 12 ఏళ్ల కిందట చనిపోవటంతో, తన తల్లి, కుమార్తె సింధుజతో కలిసి కృష్ణా నగర్ లో జీవిస్
స్మార్ట్ ఫోన్ లలో ఉండే గేమ్ లకు పిల్లలు ఎంతలా ఎడిక్ట్ అవుతున్నారో రోజూ చూస్తూనే ఉన్నాము. యానాంలోని ఒక బాలుడు పబ్జీ గేమే కు డబ్బులు ఖర్చు పెట్టి భయంతో పారిపోయాడు. ఇంతవరకు బాలుడి ఆచూకి లభించక తల్లి తండ్రులు ఆందోళన చెందుతున్నారు. యానాంలోని దోబ�
దక్షిణ కొరియాకి చెందిన ఎలక్ట్రానిక్స్ దిగ్గజం శాంసంగ్, భారత్ లో భారీ పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమవుతోందా? చైనా స్మార్ట్ ఫోన్ ఉత్పత్తిదారులను దెబ్బతీసేలా వ్యూహాలు రచిస్తోందా? భారత్ లో రూ.3లక్షల కోట్ల విలువైన పరికరాల ఉత్పత్తికి ప్రణాళికల�
సెల్ ఫోన్ కి దూరంగా ఉండాలని డాక్టర్ చెప్పడంతో తట్టుకోలేకపోయిన ఆ విద్యార్థి ఆత్మహత్యాయత్నం చేశాడు. బ్లేడ్ తో గొంతు కోసుకున్నాడు. అనంతపురం జిల్లా గుత్తి మండలం బ్రాహ్మణపల్లిలో ఈ ఘటన జరిగింది. విద్యార్థి పేరు నరేంద్ర. పాలిటెక్నిక్ చదువుతున్నా
పిల్లలకు అదనపు జ్ఞానం కోసం పాఠాలు చెప్పాల్సిన ఒక ప్రైవేటు మాస్టారు పిల్లలకు అశ్లీల వీడియోలు చూపించటం మొదలెట్టాడు. తల్లి తండ్రుల ఫిర్యాదుతో ప్రైవేటు మాస్టారును పోలీసులు అరెస్టు చేశారు. మధ్య ప్రదేశ్ లోని కాన్పూర్ లో నివసించే 10 ఏళ్ళ బాలుడు ఒక
కరోనా లాక్ డౌన్ కారణంగా అన్ని వ్యాపార సంస్దలు దాదాపు 2 నెలలపాటు పాక్షికంగా మూసి వేయబడ్డాయి. అన్ లాక్ ప్రక్రియ మొదలయ్యాక ఒక్కోక్కటిగా మళ్లీ వ్యాపారాలు ప్రారంభించాయి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా రాత్రి పూట కర్ఫ్యూ కూడ ఎత్తివేశారు. సినిమా హాళ్లు,
డాక్టర్ అవ్వాలనుకునే కర్ణాటక కార్ వాషర్ యొక్క కుమార్తెకు ఇప్పుడు ఒక స్మార్ట్ ఫోన్ అవసరమైంది. కర్ణాటకు చెందిన కార్ వాషర్.. షంషుద్దీన్ అధోనికి ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. అయన పెద్ద కుమార్తె జీనత్ బాను… PUC లేదా ప్రీ-యూనివర్శిటీ కాలేజీ పరీక్ష�