Home » Smuggling
అమెరికాలో కోడి గుడ్ల కొరతను స్మగ్లర్లు తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారు.
వాచీల స్మగ్లింగ్ కేసులో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కొడుకు హర్ష రెడ్డి నివాసంలో కస్టమ్స్ అధికారులు తనిఖీలు చేపట్టారు.
హవాల రూపంలో వాచ్ కు హర్ష రెడ్డి డబ్బులు చెల్లించినట్లు కస్టమ్స్ అధికారులు గుర్తించారు. ముబిన్, హర్ష రెడ్డి కి మధ్యవర్తిగా నవీన్ కుమార్ అనే ఉన్నాడు.
బెంగళూరు, కెంపగౌడ అంతర్జాతీయ ఎయిర్పోర్ట్లో నిందితుల దగ్గరి నుంచి 18 అరుదైన జీవుల్ని డీఆర్ఐ (డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్) అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వీటిని ఏడుగురు ప్రయాణికులు లగేజీలో తరలిస్తుండగా అధికారులు గుర్తించారు. న
మహారాష్ట్ర ముంబైలోని బొరివాలి లింకు రోడ్డు సమీపంలో అరుదైన తాబేళ్లను అక్రమంగా తరలిస్తూ నిందితుడు పోలీసులకు పట్టుబడ్డాడు. ముంబై పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు.
తీరా చూడగా కారులో భారీగా గంజాయి ఉంది. కారులో ఉన్న గంజాయి పూర్తిగా రోడ్డుపై పడిపోయింది. స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. కారు డ్రైవర్ తో పాటు అందులో ప్రయాణిస్తున్న వ్యక్తులు పరార్ అయ్యారు.
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో చెకింగ్ ఎక్కువగా ఉంటుందని మౌలాలి లో దిగారని పేర్కొన్నారు. ఎలాంటి అనుమానం లేకుండా ట్రావెల్ బ్యాగ్ లో గంజాయి తరలిస్తున్నారని వెల్లడించారు.
జిల్లా వ్యాప్తంగా 20 మందికి పైగా బులియన్ హోల్ సేల్ వ్యాపారులు ఉన్నారు. అంతా పోన్లలోనే వ్యాపారం సాగుతోంది. ప్రత్యేక టీంలు నేరుగా రిటైల్ షాప్ లకు బంగారం, నగలు డెలివరీ చేస్తోన్నారు.
పశ్చిమ గోదావరి జిల్లాలో పట్టుబడ్డ 4 కోట్ల 78 లక్షలు ఎవరివి? అంత డబ్బు ఎక్కడికి తరలిస్తున్నారు? ఎవరికి ఇచ్చేందుకు డబ్బు తీసుకుపోతున్నారు? ఈ గుట్టు తేల్చే...
కర్ణాటకకు చెందిన ఒక ఎర్రచందనం స్మగ్లర్ పుష్ప మాదిరిగానే ఎన్నో చెక్ పోస్టులను దాటించి ఎర్రచందనం స్మగ్లింగ్ చేయటంలో దిట్ట. అలాంటి స్మగ్లర్ మహారాష్ట్ర పోలీసుల చేతికి చిక్కాడు.