-
Home » snacks
snacks
తెలంగాణలోని టెన్త్ విద్యార్థులకు గుడ్న్యూస్.. సర్కార్ కీలక నిర్ణయం.. కానీ, 19రోజులే..!
Telangana : తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని పదో తరగతి విద్యార్థులకు సాయంత్రం వేళ స్నాక్స్ అందించాలని నిర్ణయించింది. ఫిబ్రవరి 16వ తేదీ నుంచి మార్చి 10వ తేదీ వరకు మొత్తం 19 రోజుల పాటు వీటిని అందించనున్నారు.
గ్లోబల్ సమ్మిట్కు హాజరయ్యే అతిథులకోసం తెలంగాణ చిరుతిళ్లు.. లిస్ట్ ఇదే..
Telangana Global Summit 2025 : గ్లోబల్ సమ్మిట్కు హాజరయ్యే అతిథులకోసం తెలంగాణ వంటకాలతోపాటు చిరుతిళ్లను రెడీ చేశారు..
Indigo : ఇండిగో విమానంలో బలవంతంగా స్నాక్స్ కొనిపిస్తు కూల్ డ్రింక్ పేరుతో దోపిడీ అంటూ బీజేపీ నేత ఫిర్యాదు .. దిగి వచ్చిన సంస్థ
ఇండిగో విమానంలో కూల్ డ్రింక్ పేరుతో దోచుకుంటున్నారని..ప్రయాణీకులతో బలవంతంగా స్నాక్స్ కొనిపిస్తున్నారు అంటూ మాజీ ఎంపీ ఫిర్యాదు చేశారు. దీంతో సందరు సంస్థ దిగి వచ్చింది. కీలక నిర్ణయం తీసుకుంది.
Delhi : ఉబర్ హీరో.. తన సేవా గుణంతో ప్రయాణికుల మనసు దోచుకున్న క్యాబ్ డ్రైవర్
క్యాబ్ ఎక్కించుకున్నారా? గమ్యస్ధానానికి చేర్చారా? చాలామంది క్యాబ్ డ్రైవర్లు అంతవరకే ఆలోచిస్తారు. మధ్యలో ప్రయాణికులకు ఏదైనా అత్యవసర పరిస్థితి ఎదురైనా పట్టించుకోరు. కానీ ఢిల్లీలోని ఓ ఉబెర్ డ్రైవర్ అలా కాదు. తన సేవా గుణంతో నెటిజన్ల మనసు దోచు�
Biryani Samosa Latest Dish : సమోసాలో బిర్యాని.. ఫుడ్ లవర్స్ బేజార్
సమోస, బిర్యాని వేటికవి అద్భుతమైన డిష్ లు.. ఈ రెండు కలగలిపి 'బిర్యాని సమోస' చేస్తే ఎలా ఉంటుంది? ఎవరికొచ్చిందో కానీ అద్భుతమైన ఐడియా అమలు చేసేసారు. ఇప్పుడు ఈ డిష్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కొందరు కొత్త డిష్ ట్రై చేద్దాం.. అని తహతహలాడుతుంటే ఫుడ్
Snacks : చిరుతిళ్లతో రోజంతా గడిపేస్తున్నారా?…
చిరుతిండి తినే అలవాటు ఊబకాయానికి దారితీస్తుంది. వాటి రుచి కారణంగా మోతాదుకు మించి తినాలన్న కోరిక కలుగుతుంది.
Lockdown Snacks Demand : లాక్ డౌన్ లో వాటికి భారీగా పెరిగిన డిమాండ్
కరోనా మహమ్మారి వ్యాపార రంగంపై తీవ్ర ప్రభావం చూపింది. కరోనా దెబ్బకు దేశవ్యాప్తంగా వ్యాపారాలు కుదేలయ్యాయి. అయితే కొన్ని వ్యాపారాలు మాత్రం తిరిగి పుంజుకున్నాయి.
ఈ పండు తినండి..రోగ నిరోధక శక్తి పెంచుకోండి
కరోనా వైరస్ క్రమంలో…ఇమ్యునిటీ పవర్ పెంచుకొనేందుకు ప్రజలు ప్రయత్నిస్తున్నారు. పాతకాలం నాటి పద్ధతులను పాటిస్తున్నారు. కషాయం నిత్య జీవితంలో భాగం చేసేసుకుంటున్నారు. పండ్లు, కూరగాయలు, ఆకుకూరలు, ఇతర వాటిని తీసుకుంటున్నారు. పండ్లలో రోగ నిరోధక �