social distance

    సోషల్ డిస్టెన్స్ నిబంధనల ఉల్లంఘన…600మంది తల్లిదండ్రులపై కేసులు నమోదు

    July 22, 2020 / 08:21 PM IST

    కోవిడ్-19 నిభందనలు ఉల్లంఘించిన 600 మంది తల్లిదండ్రులపై కేరళ పోలీసులు కేసు బుక్ చేశారు. తిరువనంతపురంలోని రెండు స్కూల్స్ లో జరిగిన కేరళ ఇంజనీరింగ్ ఆర్కిటెక్చర్ మెడికల్ (KEAM) ప్రవేశ పరీక్షకు హాజరైన ఈ 600 మంది తల్లిదండ్రులు సామాజిక దూరం నిబంధనలను ఉల్ల

    Wearing Masks Must : ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు

    July 18, 2020 / 06:45 AM IST

    Wearing Masks Must అంటోంది ఏపీ ప్రభుత్వం. ఎందుకంటే కరోనా కేసులు ఎక్కువువుతుండడమే కారణం. ప్రజలు నిర్లక్ష్యంగా ఉండొద్దని సీఎం జగన్ ఇప్పటికే హెచ్చరించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో బయటకు ఎవరైనా వస్తే..తప్పనిసరిగా మాస్క్ ధరించాల్సిందేనని ప్రభుత్వం ఉత్తర్�

    పైసా వసూల్ : మాస్కు పెట్టుకోలేదని..కోటి రూపాయలు ఫైన్

    July 15, 2020 / 01:57 PM IST

    కరోనా మహమ్మారి మాస్క్ పెట్టుకుంటేనే భద్రం అని చెబుతున్నారు నిపుణులు. కానీ చాలామంది నిర్లక్ష్య చేస్తున్నారు. వారి నిర్లక్ష్యంతో వారికేకాదు..తోటివారికి కూడా కరోనా వచ్చేలా వ్యవహరిస్తున్నారు. మాస్కులు పెట్టుకోకుంటే భారీ జరిమానాలు వేస్తున్న

    ఎన్-95 మాస్కు ఉన్నా ఆరడుగుల దూరం మస్ట్, అందరూ వాడితేనే 100శాతం ఫలితం

    July 9, 2020 / 12:42 PM IST

    యావత్ ప్రపంచాన్ని కరోనా వైరస్ మహమ్మారి వణికిస్తోంది. కరోనా భయంతో ప్రజలు నిద్ర లేని రాత్రులు గడుపుతున్నారు. ఇప్పటికే కోటిమందికి పైగా కొవిడ్ బారినపడ్డారు. లక్షల మంది చనిపోయారు. వ్యాక్సిన్ వచ్చే వరకు జాగ్రత్తగా ఉండాల్సిందే అని నిపుణులు చెబుత

    గాలి ద్వారా కూడా కరోనా వైరస్ వ్యాప్తి, మరో బాంబు పేల్చిన శాస్త్రవేత్తలు

    July 6, 2020 / 10:19 AM IST

    చైనాలోని వుహాన్ లో 2019 డిసెంబర్ లో వెలుగుచూసిన కరోనా వైరస్ మహమ్మారి యావత్ ప్రపంచాన్ని గడగడలాడిస్తోంది. గతంలో ఎన్నడూ లేనంతగా మానవాళి మొత్తాన్ని భయపెడుతున్న ముప్పు కరోనా వైరస్. ప్రపంచవ్యాప్తంగా ఈ వైరస్ బారిన పడిన వారి సంఖ్య కోటి దాటగా.. మృతుల స�

    పీపీఈ కిట్లు, ప్రతీ షో కి కుర్చీలు శానిటైజ్‌, లక్షణాలు ఉంటే ఇంటికే.. సినిమా థియేటర్‌లో తీసుకోబోయే కరోనా జాగ్రత్తలివే

    July 5, 2020 / 01:32 PM IST

    సినిమా థియేటర్లు రీఓపెన్ అయ్యాక ఎలాంటి పరిస్థితులు ఉంటాయి? యాజమాన్యాలు ఏ విధమైన కరోనా జాగ్రత్తలు తీసుకుంటాయి? ప్రేక్షకులకు ఎలాంటి భరోసా ఇస్తాయి? ఇలాంటి ప్రశ్నలకు పీవీఆర్‌ సినిమాస్‌ సమాధానం ఇచ్చింది. లాక్‌డౌన్‌ సడలింపుల్లో భాగంగా ఒకవేళ థి�

    తెలంగాణలో ఉచిత బియ్యం పంపిణీ

    July 5, 2020 / 08:58 AM IST

    తెలంగాణలో లబ్దిదారులకు ఉచిత బియ్యం పంపిణీ చేయనున్నారు. గత మూడు నెలల్లో ఇచ్చి 12 కిలలకు బదులు… ఈనెల నుంచి 10 కిలోలే ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. కేంద్రం ఇస్తున్న ఐదు కిలోలకు అదనంగా ప్రతి లబ్దదారుడికి తెలంగాణ ప్రభుత్వం 5 కిలోలు కలిపి ఇవ్వ�

    వియ్యంకుళ్లైన యువ హీరోలు!

    June 29, 2020 / 04:00 PM IST

    టాలీవుడ్ యంగ్ హీరోలు మంచు మనోజ్, సాయి ధరమ్ తేజ్ వియ్యంకుళ్లు అయిపోయారు.వినడానికి ఆశ్చర్యంగా ఉంది కదూ.. అయినా స్వయంగా మనోజే ఈ మాట చెప్పాడు కాబట్టి వివరాల్లోకి వెళ్లాల్సిందే.. తాజాగా మనోజ్, తేజ్‌తో కలిసి ఉన్న ఫోటోని ట్విట్టర్లో షేర్ చేశాడు. ఆ ఫో�

    జులై-10నుంచి ఏపీలో 10వ తరగతి పరీక్షలు…6పేపర్లు మాత్రమే

    May 14, 2020 / 12:09 PM IST

    10వ తరగతి పరీక్షలపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా వైరస్ దృష్ట్యా ఆరు రోజుల్లోనే పరీక్షలు పూర్తయ్యేలా షెడ్యూల్ ప్రకటించింది. 10వ తరగతి ఎగ్జామ్ పేపర్లను 11 నుంచి 6పేపర్లకు కుదించింది. జులై-10 నుంచి 15 వరకు టెన్త్ పరీక్షలు&nbs

    మనలో డేటింగ్, రిలేషన్‌షిప్ ఫీలింగ్స్‌ను లాక్‌డౌన్ ఇలా మార్చేస్తోందా? 

    May 14, 2020 / 10:31 AM IST

    కరోనా వైరస్.. ప్రపంచమంతా ఈ భయంతోనే బతుకుతోంది. కంటికి కనిపించని ఓ చిన్న వైరస్ కారణంగా ప్రపంచ దేశాలన్నీ వణికిపోతున్నాయి. వైరస్ కట్టడి కోసం లాక్ డౌన్ మంత్రాన్ని జపిస్తున్నాయి. తాత్కాలిక లాక్ డౌన్ లతో వైరస్ పూర్తిగా సమసిపోదని తెలుసు. కొవిడ్- 19 లా

10TV Telugu News