-
Home » social distance
social distance
Bandi Sanjay : బండి సంజయ్తో పాటు 16 మందిపై నాన్ బెయిలబుల్ కేసులు..!
ఉద్యోగులు, ఉపాధ్యాయుల బదిలీలకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసిన 317 జీవోను వెంటనే ఉప సంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ బండి సంజయ్ జన జాగరణ దీక్ష చేపట్టారు.
Omicron In Telangana : ఒమిక్రాన్తో ప్రాణభయం లేదు.. 2 డోసులు వ్యాక్సిన్ తీసుకోండి: మంత్రి హరీష్
రాష్ట్రంలో రెండు ఒమిక్రాన్ కేసులు వెలుగు చూసిన నేపధ్యంలో ప్రతి ఒక్కరూ రెండు డోసుల కోవిడ్ వ్యాక్సిన్ తీసుకోవాలని రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు ప్రజలకు పిలుపునిచ
T20 World Cup 2021 : పోలా.. అదిరిపోలా… వరల్డ్ కప్లో ఫ్యాన్స్ మధ్య సోషల్ డిస్టన్స్ కోసం స్పెషల్ అరేంజ్ మెంట్
కరోనావైరస్ మహమ్మారి భయాలు ఇంకా పూర్తిగా తొలగిపోలేదు. ఏ క్షణంలో అయినా మళ్లీ విరుచుకుపడే ప్రమాదం ఉంది. కరోనాను కట్టడి చేయాలంటే వ్యాక్సిన్ తీసుకోవడంతో పాటు సోషల్ డిస్టన్స్ మెయింటేన్..
No Corona Fear : కరోనా అంటే భయం లేదా? డబ్బు కోసం ఎగబడ్డారు
నెల్లూరు జిల్లా వెంకటగిరిలో బ్యాంకులు ముందు రైతులు బారులు తీరారు. రైతు భరోసా పథకం కింద కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతుల ఖాతాల్లోకి రెండు రోజుల క్రితం డబ్బులు జమచేశాయి. ఆ డబ్బులు డ్రా చేసుకోవడానికి వెంకటగిరిలోని ఎస్బీఐ, విజయా బ్యాంకు, సిండి
Mask Vending Machine: ప్రయాణికుల కోసం వెండింగ్ మిషన్.. రూ.5 నాణం వేయండి.. మాస్క్ పొందండి..
కరోనా వైరస్ తీవ్రత దృష్ట్యా ప్రతిఒక్కరూ బయటకు వెళ్లినప్పుడు మాస్క్ ధరించడం తప్పనిసరిగా మారింది. మాస్క్ తో పాటు సామాజిక దూరాన్ని పాటించాల్సిన అవసరం తప్పక ఉంది.
Protect From Corona : కరోనా నుంచి కాపాడుతున్న ఆయుధాలు ఇవే..
కరోనా వైరస్ కు దూరంగా ఉండాలంటే మాస్క్, సోషల్ డిస్టెన్స్ శ్రీరామరక్ష. ప్రస్తుతం కరోనా నుంచి కాపాడుతున్న ఆయుధాలివే.
Randeep Guleria : కరోనా బాధితులందరికీ ఆసుపత్రులు, ఆక్సిజన్ అవసరం లేదు.. రెమ్డిసివిర్తో ప్రయోజనం లేదు… సాధారణ మందులతో ఇంట్లోనే నయమవుతుంది
కరోనా బాధితులు అందరికీ ఆసుపత్రులు, మెడికల్ ఆక్సిజన్ అవసరం ఉందా? రెమిడెసివిర్ డ్రగ్ తో ప్రయోజనం ఉందా? సాధారణ మందులతో ఇంట్లోనే కరోనా నయం అవుతుందా? మాస్కు వేసుకుంటే కరోనా రాదా? నిపుణులు ఏమంటున్నారు?
కరోనాను పట్టించుకోరా? పిల్లల ప్రాణాలతో ప్రైవేట్ స్కూల్స్ చెలగాటం, అనుమతి లేకుండానే ప్రీ ప్రైమరీ స్కూల్స్ ఓపెన్
Hyderabad Private Schools Negligence: కరోనా ప్రాణాంతక వైరస్. ఏడాది కాలంగా వింటున్న మాట ఇది. ప్రపంచవ్యాప్తంగా 10కోట్ల 50లక్షల మంది వైరస్ బారిన పడ్డారు. 22లక్షల మంది ప్రాణాలను కబళించింది కరోనా వైరస్. అంతటి ప్రాణాంతక వైరస్ కాబట్టే, దేశ విదేశాల్లో విద్యా సంస్థలు మూతపడ్డాయ�
11నెలల తర్వాత తెలంగాణలో తెరుచుకున్న విద్యా సంస్థలు.. వారి అనుమతి ఉంటేనే స్కూల్లోకి ఎంట్రీ
schools, colleges reopen in telangana: చాలా రోజుల తర్వాత తెలంగాణలో బడి గంట మోగింది. పాఠశాలలు, కళాశాలలు రీఓపెన్ అయ్యాయి. విద్యార్థులు ఇవాళ్టి(ఫిబ్రవరి 1,2021) నుంచి బడి బాట పట్టారు. కరోనా లాక్ డౌన్ కారణంగా 2020 మార్చిలో విద్యా సంస్థలు మూతపడ్డాయి. సాధారణంగా జూన్ 2వ వారం నుంచి స
పిలవకపోయినా వస్తారు : పెళ్లి జరగాలంటే పోలీసులు ఉండాల్సిందే
Delhi : Gurgaon Cops To Attend Wedding : పిలవని పేరంటానికి వెళతామా ఏంటీ? అనేవారు పెద్దలు. పిలవని పేరంటానికి వెళితే అవమానాలు తప్పవని పెద్దలు చెప్పిన సామెత. కానీ ప్రస్తుతం పోలీసులు మాత్రం పిలవకపోయినా ఎక్కడ పెళ్లి జరిగితే అక్కడకు మేం వచ్చేస్తామంటున్నారు. వధూవరులకు గ�