social distance

    కరోనా కల్లోలం.. ఇండియాలో సెకండ్ లాక్‌డౌన్ విధించకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి?

    November 6, 2020 / 04:57 PM IST

    second corona lockdown in india: కరోనా వైరస్ కేసులు మన దేశంలో భారీ సంఖ్యకి చేరకముందే లాక్‌ డౌన్ విధించాం. కానీ ఇప్పుడు మాత్రం అంతకి మించి కేసులు నమోదవుతున్నా.. అన్‌లాక్ చేస్తున్నాం..ఎందుకంటే..మన ఆర్థిక పరిస్థితి అందుకు సహకరించదు. కానీ అజాగ్రత్తగా వ్యవహరిస్తే మాత

    చలికాలంలో కరోనాతో జాగ్రత్త, లేదంటే భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు

    November 6, 2020 / 02:33 PM IST

    becareful with coronavirus in winter: మన దేశానికి పెద్ద ప్రమాదం పొంచి ఉందా.. రాగల 3 నెలలూ ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్నా, భారీగా మూల్యం చెల్లించాల్సి వస్తుందా.. ఆరు నెలల క్రితం ఎలాగైతే దుకాణాల దగ్గర సర్కిల్స్ గీసుకుని మరీ సోషల్ డిస్టెన్స్ పాటించారో.. ఆ పరిస్థితులే తిరిగి �

    టీచర్ ఐడియా : చెట్లకిందే..చీరల చాటున పాఠాలు..

    November 6, 2020 / 02:22 PM IST

    AP teacher Idea ensure social distance by using sarees : కరోనా మహమ్మారి ఏమాత్రం తగ్గనంటోంది. తగ్గినట్లే తగ్గి మళ్లీ దాని విశ్వరూపాన్నిచూపిస్తోంది. దీంతో బడులు తెరవాలంటేనే టీచర్లు..విద్యార్దులు..వారి తల్లిదండ్రులు భయపడిపోతున్న పరిస్థితి నెలకొంది. కానీ చదువులు సాగాలి..కానీ ఒక

    iPhoneలో కొత్త ఫీచర్.. కళ్లు లేనివారికి దారిచూపిస్తుంది.. సామాజిక దూరాన్ని సూచిస్తుంది!

    October 31, 2020 / 10:07 PM IST

    iPhone ARKit feature for blind users: ప్రపంచ ఐటీ దిగ్గజం ఆపిల్ కంపెనీ తమ లేటెస్ట్ బీటా iOS వెర్షన్‌లో ఇంట్రెస్టింగ్ ఫీచర్ తీసుకొచ్చింది. ఈ ఫీచర్ ప్రత్యేకించి కళ్లు లేనివారికోసం ఆపిల్ రూపొందించింది. బయటకు వెళ్లినప్పుడు ఐఫోన్ కెమెరా ద్వారా కళ్లు లేనివారికి దారి చూపి

    సోషల్ డిస్టెన్స్ ను సీరియస్ గా తీసుకున్న కుక్కపిల్ల

    September 21, 2020 / 03:20 PM IST

    క‌రోనా నేప‌థ్యంలో సామాజిక దూరం లేదా భౌతిక దూరం పాటించ‌మ‌ని మ‌నుషుల‌కు చెప్పి చెప్పి నోరు పోవాల్సిందే కాని ఒక‌రు కూడా పాటించ‌డం లేదు. అయితే ఓ కుక్క‌పిల్ల మాత్రం రోడ్డు మీద గుంపులు గుంపులుగా వెళ్తున్న వారితో న‌డిస్తే త‌న‌కి ఎక్క‌డ క‌రోనా వ‌�

    ఆల్ ది బెస్ట్ : TS EAMCET 2020

    September 9, 2020 / 05:51 AM IST

    TS EAMCET 2020 : కరోనా నేపథ్యంలో వాయిదా పడిన ఎగ్జామ్స్ ఒక్కొటిగా జరుగుతున్నాయి. రాష్ట్రంలో EAMCET 2020 పరీక్షలు జరుగనున్నాయి. ఇందుకు అధికారులు అన్నీ ఏర్పాట్లు చేశారు. 2020, సెప్టెంబర్ 09, 10, 11, 14 తేదీల్లో పరీక్షలు జరుగనున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో కలిపి 102 (తెలంగాణా�

    కరోనావైరస్ నుంచి మనం తీసుకోవాల్సిన 5 జాగ్రత్తలివే!

    August 9, 2020 / 09:30 PM IST

    భారతదేశంలో అన్ లాక్-3లో భాగంగా కేంద్ర ప్రభుత్వం మరింత సడలింపు ఇచ్చింది. జిమ్‌లు, యోగా సెంటర్లు, వారంతపు మార్కెట్లు తెరిచేందుకు అనుమతినిస్తున్నట్టు ప్రకటించింది. కరోనావైరస్‌కు వ్యతిరేకంగా అందరూ పోరాడాల్సిన అవసరం ఉందని సూచించింది. ఇండియాలో

    పల్లెల్లో కరోనా వణుకు

    August 3, 2020 / 07:48 AM IST

    కరోనా పల్లెల్లో ఉగ్రరూపం దాలుస్తోంది. పట్టణాల్లో వైరస్ వ్యాపిస్తుండడంతో చాలా మంది సొంతూళ్లకు వెళ్లిపోతున్నారు. వీరితో పాటు..కరోనా వైరస్ కూడా వెళుతోంది. ఇప్పటి వరకు నగరాలు, పట్టణాల్లో చుట్టేసిన కరోనా..ఇప్పుడు పల్లెల్లోకి చొచ్చుకెళుతోంది. వ�

    నివారణ చర్యలు, సోషల్ డిస్టెన్స్ COVID-19 వ్యాప్తిని ఆపగలదు

    August 2, 2020 / 03:37 PM IST

    గతేడాది డిసెంబర్ లో చైనాలో మొదటిసారిగా వెలుగులోకి వచ్చిన కరోనా వైరస్.. ఇప్పుడు ప్రపంచంలోని అన్ని దేశాలకు పాకింది. ఈ మహమ్మారిని ఎదుర్కొన్న, వివిధ దేశాల్లోని ప్రజారోగ్య అధికారులు…వైరస్ పీక్ స్టేజ్ ని ఎలా ఆలస్యం చేయాలి మరియు అడ్డుకోవాలి అనే

    కరోనాకు చిక్కుతున్నవాళ్లలో యువత, మొత్తం కేసుల్లో మగాళ్లే ఎక్కువ. కారణం ఇదే

    July 29, 2020 / 09:35 AM IST

    తెలంగాణ రాష్ట్రంలో యువత మరీ ముఖ్యంగా పురుషులు జాగ్రత్తగా ఉండాల్సిన సమయం వచ్చింది. ఎందుకంటే, కరోనా వైరస్ బారిన పడుతున్న వారిలో యువతే అధికం. అంతేకాదు వారు కరోనా అంటించుకుని కుటుంబసభ్యులకు కూడా కరోనా అంటిస్తున్నారు. ఇక మొత్తం కేసుల్లో కరోనా బ

10TV Telugu News