-
Home » social media post
social media post
కొడుకు పేరును వెల్లడించిన రోహిత్ శర్మ భార్య రితికా సజ్దే.. అభిమానులు ఏమన్నారంటే..
టీమిండియా క్రికెటర్ రోహిత్ శర్మ సతీమణి రితికా సజ్దే తన ఇన్ స్టాగ్రామ్ స్టోరీలో కుమారుడి పేరును వెల్లడించారు.
Karnataka: సీఎంని విమర్శిస్తూ సోషల్ మీడియాలో పోస్ట్.. నిమిషాల్లోనే సస్పెండైన ప్రభుత్వ టీచర్
ఎస్ఎం కృష్ణ సీఎంగా ఉన్నప్పుడు 3,590 కోట్ల రూపాయలు అప్పులు ఉండేవి. ధరమ్ సింగ్, హెచ్డీ కుమారస్వామి, బిఎస్ యడ్యూరప్ప, సదానంద గౌడ, జగదీష్ షెట్టర్ హయాంలో అప్పులు వరుసగా రూ.15,635, రూ.3,545, రూ.25,653, రూ.9,464, రూ.13, 464 కోట్లు అయ్యాయి.
Conflict : భర్త పోస్టులకు మరో మహిళ లైక్లు.. ఆగ్రహంతో ఊగిపోయిన భార్య.. పోలీసుల ఎంట్రీతో కథ సుకాంతం
సోషల్ మీడియాలో భర్త షేర్ చేసిన ప్రతి పోస్టును ఓ మహిళ లైక్ చేస్తుండటంతో భార్యకు చిర్రెత్తుకొచ్చింది. ఆ మహిళ ఎవరని నిలదీసింది. ఇద్దరిమధ్య ఘర్షణ జరిగి వ్యవహారం పోలీసులవరకు చేరింది
Heroine Lavanya Tripathi : లావణ్య త్రిపాఠికి చేదు అనుభవం
లావణ్య త్రిపాఠి.. తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు.. అందాల రాక్షసి సినిమాతో తెలుగులో ఎంట్రీ ఇచ్చిన లావణ్య ఆమె నటనతో మంచి పేరు తెచ్చుకున్నారు. తొలి సినిమాతోనే హీరోయిన్ గా సత్తా చాటారు. ఈ సినిమా హిట్ తో తెలుగు, తమిళ భాషల్లో వరుస అవకాశా�
ట్రంప్..ప్రెసిడెంట్ పదవి పోయిందని బాధపడకు..మా మున్సిపాలిటీలో ఉద్యోగం ఇస్తాం : జెరూసలేం ఆఫర్
Jerusalem municipal Trump job offer : డియర్..డొనాల్డ్ ట్రంప్ గారూ..అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఓడిపోయి ప్రెసిడెంట్ పదవి దక్కలేదని బాధ పడొద్దు..మీకు మేం ఉద్యోగం ఇస్తాం రండీ..అంటూ జెరూసలేమ్ మునిపల్ అధికారులు పెట్టిన పోస్ట్ వైరల్ గా మారింది. ఎన్నికల్లో ఓడిపోయి ఓటమిని అ�
సోషల్ మీడియాలో రౌడీ ప్రకటన : ఎవరినైనా కొట్టాలంటే రూ.5 వేలు, చంపాలంటే 55 వేలు..!!
Up gangsters services on social media add : సోషల్ మీడియాను జనాలు ఎలాపడితే అలా వాడేసుకుంటున్నారు. చేసే వృత్తి ఏదైనా సరే సోషల్ మీడియా వేదికగా తమ తాము ఎలివేట్ చేసుకుంటున్నారు. వ్యాపారాలు..టాలెంట్ లే కాదు ఏదైనా సరే సోషల్ మీడియా ప్రచార వేదికగా మారిపోయింది. ఈ ప్రచారం ఎంతలా మ�
కర్నాటకలో హింస..బాధ్యతాయుతంగా మెలగండి – కేటీఆర్ ట్వీట్
కర్నాటక రాష్ట్రంలోని డీజే హళ్లీలో కాంగ్రెస్ ఎమ్మెల్యే శ్రీనివాసమూర్తి ఇంటి వద్ద చోటు చేసుకున్న ఘటనపై తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ స్పందించారు. నకిలీ వార్తలను సోషల్ మీడియా వ్యాప్తి చేయడం ద్వారా ఎంత ప్రమాదకరమో ఈ ఘటనే చూపిస్తోందని తెలిపా�
అల్లర్లు సృష్టించిన సోషల్ మీడియా పోస్ట్ … ఇద్దరు మృతి, 110 మంది అరెస్ట్
సోషల్ మీడియాలో పెట్టిన ఒక పోస్టు బెంగుళూరు నగరంలో బీభత్సం సృష్టించింది. అల్లరి మూకలను అదుపుచేయటానికి పోలీసులు గాల్లోకి కాల్పులు జరపాల్సి వచ్చింది. కాల్పుల్లో ఇద్దరు మరణించగా 110 మందిని పోలీసులు అరెస్టు చేశారు. నగరంలోని ఒక ఎమ్మెల్యే ఇంటి వద్