Home » social media
సామాజిక మాధ్యమాలలో ఫేక్ వార్తలను ప్రచారం చేసేవాళ్లు ఇటీవలికాలంలో ఎక్కువ అయిపోయారు. అందులోనూ కొందరిని టార్గెట్గా చేసుకుని, దురుద్ధేశాలతో లేనివాటిని ఆపాదిస్తూ.. సంస్థలకు, వ్యక్తులకు చెడ్డపేరు తేవాలని భావించే వ్యక్తులు దిగజారిపోయి అసత్య ప
కరోనా(COVID-19)పై ప్రపంచదేశాలన్నీ బిగ్ ఫైట్ చేస్తున్నాయి. కరోనాను కంట్రోల్ చేసేందుకు ప్రపంచ దేశాలన్నీ కఠినమైన నిర్ణయాలే తీసుకుంటున్నాయి. అయితే ఇందులో భాగంగా శ్రీలంక కూడా కరోనాను కట్టడి చేసే విషయంలో మరింత కఠినంగా వ్యవహరిస్తోంది. ఎవరికైనా కరోనా �
‘శివ’ సినిమాలో దర్శకుడు పూరి జగన్నాధ్ నటించిన విషయం వెల్లడించిన వర్మ..
ప్రపంచ వ్యాప్తంగా 90దేశాలకు పాకిన కరోనా 3వేల 800మందిని చంపేసింది. గతేడాది డిసెంబరులో చైనాలోని వూహాన్లో మొదలైన ఈ వైరస్.. వేగంగా వ్యాప్తి చెందుతూ భారత్కూ వచ్చేసింది. ఈ మహమ్మారిపై సోషల్ మీడియాలో ఫన్నీ వీడియోలు చాలానే వస్తున్నా.. మహిళల గుంపంతా క�
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సంచయిత గజపతిరాజును సింహాచలం ఆలయం, మాన్సాస్ ట్రస్ట్కు ఛైర్మన్గా నియమించడంపై అభ్యంతరాలు మొదలయ్యాయి. సంచయిత మతంపైనా విమర్శలొస్తున్నాయి.
మార్చి8(అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజు)నుంచి సోషల్ మీడియాకు గుడ్ బై చెప్పాలనుకుంటున్నానని ప్రధాని నరేంద్ర మోడీ సోమవారం చేసిన ప్రకటన దేశ వ్యాప్తంగా చర్చనీయాంశమయింది. ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే మోడీ ఎందుకు ఇలాంటి నిర్ణయం తీసుక
tik tok వీడియోల కోసం ఫీట్లు చేసి పలువురు ప్రాణాలమీదికి తీసుకొచ్చన ఘటనల గురించి ఇప్పటి వరకూ విన్నాం..చూశాం. tik tok వీడియోలు చేసిన ఉద్యోగాలు పోగొట్టుకున్నవారిని కూడా చూశాం. కానీ tik tok వీడియో తండ్రీ కొడుకులను కలిపిన ఘటన కర్నూలు జిల్లా నంద్యాలలో జరిగిం�
ఆయనేమో ప్రముఖ పారిశ్రామికవేత్త.. రాజకీయాలంటే ఆసక్తి. ఏదో ఒక పదవిలో సెటిల్ అవ్వాలనుకున్నారు. కాలం కలసి రాలేదు. ఒకసారి టికెట్ దక్కలేదు. మరోసారి టికెట్
ప్రేమించినవాళ్ల నుంచి దూరమైన తర్వాత ఫీలింగే బెటర్గా ఉంటుందంటున్నారు సింగిల్ యూత్. 2017నాటి స్టడీప్రకారం 71శాతం మంది ఇదే మాట చెబుతున్నారు. 11 వారాల తర్వాత బ్రేకప్ బాధను వాళ్లు మర్చిపోయేవాళ్లు. ఇప్పుడు సోషల్ మీడియా పుణ్యమా అని జ్ఞాపకాలను వెనక్క�
సాధారణంగా చాలా మంది ప్రయాణం చేయటానికి బస్సు, రైలు, విమానం ఎక్కుతారు. మనం ప్రయాణం చేసేటప్పుడు కొంతమంది వ్యక్తులు వారి ప్రవర్తనతో …వారి చేష్టలతో ఇతర ప్రయాణికులకు విసుగు తెప్పిస్తుంటారు. ఇంక ప్రయాణం మొదలైన దగ్గర నుంచి ఫోన్ లో అవతలి వాళ్ళతో అ�