Home » social media
బంజారాహిల్స్ పోలీసులపై ప్రవిజ దంపతులు చేసిన అత్యాచార ఆరోపణలు సంచలనం రేపిన సంగతి తెలిసిందే. దీనిపై తీవ్ర దుమారం రేగింది. పోలీసులపై తీవ్ర విమర్శలు వచ్చాయి. దీని
కొత్త పౌరసత్వపు చట్టంపై ఢిల్లీ నుంచి గల్లీ దాకా అసంతృప్తి వ్యక్తమవుతూనే ఉంది. సోషల్ మీడియా వేదికగా రచ్చలేపుతున్న నెటిజన్లు పలు రకాల హ్యాష్ ట్యాగులతో తమ ఉద్దేశ్యాన్ని వ్యక్తపరుస్తున్నారు. తమిళనాడు రాష్ట్రంలో ఏదైనా ఇబ్బంది కలిగితే ప్రజలతో
టీమిండియా స్పిన్నర్ యజువేంద్ర చాహల్ పై ఇంగ్లండ్ మహిళా క్రికెటర్ డానియల్లె వ్యాట్ సరదాగా కామెంట్ చేసింది. సోషల్ మీడియాలో తనదైన సెన్స్ ఆఫ్ హ్యుమర్తో ఎప్పుడూ యాక్టీవ్ గా ఉండే ఆమె చాహల్ ను ఏడ్పించాలని నిర్ణయించుకుంది. చాహల్.. నువ్వు నాకంటే చ
ఏపీ కేబినెట్ మహిళలకు అండగా ఉండేలా చారిత్రక బిల్లుకు ఆమోదం తెలిపింది. ఏపీ క్రిమినల్ లా చట్టం-2019కి ఏపీ కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. ఏపీ స్పెషల్ కోర్టు ఫర్ స్పెసిఫైడ్ అఫెన్సెస్ అగెనెస్ట్ ఉమెన్ అండ్ చిల్ట్రన్స్ యాక్ట్ 2019కు మంత్రివర్గం ఆమోదం తె�
ఉంగరంలో ఉల్లిపాయ..తాంబూలంలో ఉల్లిపాయలు. పేకాట రాయుళ్ల పందాల్లో ఉల్లిపాయలు. పెళ్లి రిసెప్షన్ లో పెళ్లి కూతురుకి..పెళ్లి కొడుక్కి గిఫ్ట్ గా ఉల్లి పాయలు. జువెలరీ బాక్సుల్లో ఉల్లిపాయలు. తన ఇంట్లో డైనింగ్ టేబుల్ మీద భోజనం చేస్తున్న ఓ వ్యక్తి దగ్గ�
కూటి కోసం కోటి విద్యలు అన్నారు పెద్దలు.. ఉన్నఊళ్లో ఉద్యోగం దొరక్క పోవటంతో మహిళ అవతారం ఎత్తి పక్క ఊరులో పాచి పని చేసుకుని వృధ్ధ దంపతులను పోషిస్తున్నాడో వ్యక్తి.తమిళనాడులోని మధురై లో ఓ వ్యక్తి గత ఆరునెలలుగా ఆడవేషం ధరించి ఇళ్ళల్లో పాచి పనులు
దిశ ఘటనలో సోషల్ మీడియా యూజర్ల అరెస్టుల సంఖ్య పెరుగుతోంది. దిశ ఘటనపై సోషల్ మీడియాలో అసభ్యకర, అనుచిత వ్యాఖ్యలు చేసిన నీచులను సైబర్ క్రైమ్ పోలీసులు వెతికి వెతికి పట్టుకుంటున్నారు. ఇప్పటివరకు ఈ కేసులో తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా 10మందిని అరెస్ట్
సోషల్ మీడియాలో ఏది పడితే అది పోస్ట్ చేస్తున్నారా.. ఎలా పడితే అలా రాస్తున్నారా.. మీకిష్టమొచ్చినట్లు కామెంట్లు పెడుతున్నారా? మీలాంటి వాళ్లకోసమే ఈ వార్త. ఇది.. వార్త అని చెప్పే కంటే.. వార్నింగ్ అని చెబితే ఇంకా బాగా అర్థమవుతుంది. ఇప్పుడు మేం చూపించ�
దిశ ఘటనపై సోషల్ మీడియాలో అసభ్యకర కామెంట్లు పెట్టిన యువకులను సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు. నిన్న(డిసెంబర్ 3,2019) శ్రీరామ్ ను అరెస్ట్ చేసిన పోలీసులు..
వెటర్నరీ డాక్టర్ ప్రియాంక రెడ్డి హత్యోదంతంపై ఫేస్ బుక్ లో అనుచిత వ్యాఖ్యలు చేసిన వ్యక్తిపై మూడు కమిషనరేట్ల పరిధిలో కేసు నమోదు అయింది.