social media

    సోషల్ మీడియాతో ఆధార్ లింక్..కేంద్రం మార్గదర్శకాలు

    October 23, 2019 / 12:59 AM IST

    బ్యాంకు ఖాతా, పాన్ కార్డు, రేషన్ కార్డు ఇతర ప్రభుత్వ పథకాలు.. ఇలా అన్నింటికీ ఆథార్‌ కార్డును అనుసంధానం చేసేస్తున్నారు. పథకాలు లబ్దిదారులకే అందేలా ప్రభుత్వం ఆధార్‌ను లింక్ చేస్తోంది. అసాంఘీక శఖ్తులను పారదోలడానికి దీన్ని ఉపయోగిస్తోంది. తాజాగ�

    మోడీ హెచ్చరించారు : ఇకపై అలా మాట్లాడను…నోబెల్ విజేత అభిజిత్

    October 22, 2019 / 09:31 AM IST

    ఆర్థిక శాస్త్రంలో ఈ ఏడాది నోబెల్ బ‌హుమ‌తి గెలుచుకున్న కోల్ కతాకు చెందిన అభిజిత్ బెన‌ర్జీ ఇవాళ ఢిల్లీలో ప్ర‌ధానమంత్రి నరేంద్ర మోడీని క‌లిశారు. ప్రధానితో సమావేశం అనంతరం అభిజిత్ మీడియాతో మాట్లాడారు. తాను వివాదాస్పద వ్యాఖ్యల జోలికి వెళ్లనని,�

    సీఎం జగన్ పై అసభ్యకర పోస్ట్.. వ్యక్తి అరెస్ట్

    October 17, 2019 / 03:25 AM IST

    పోలీసులు హెచ్చరిస్తున్నా మార్పు రావడం లేదు. సోషల్ మీడియాలో ఇష్టానుసారం పోస్టింగ్స్ పెట్టి చిక్కుల్లో పడుతున్నారు. పీఎం, సీఎం, మంత్రులు, ప్రజాప్రతినిధులపై వల్డర్

    చిరంజీవిపై పోస్ట్ నేను పెట్టలేదు : చెవిరెడ్డి భాస్కర్‌ రెడ్డి

    October 12, 2019 / 07:56 AM IST

    ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి, మెగాస్టార్ చిరంజీవి భేటికి సంబంధించి తాను అన్నట్లుగా సోషల్ మీడియాలో ప్రచారం అవుతున్న వార్తలపై వైఎస్ఆర్ కాంగ్రెస్‌ పార్టీ నేత చెవిరెడ్డి భాస్కర్‌ రెడ్డి స్పందించారు. తన పేరుతో ఎవరో తప్పుగా ప్రచారం చే

    #Modigoback – చైనీస్ భాషలో మోడీకి వ్యతిరేకంగా ప్రచారం

    October 11, 2019 / 12:25 PM IST

    చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ వస్తుండటంతో మోడీ అక్కడికి చేరుకున్నారు. ఈ క్రమంలో ట్విట్టర్లో #Modigoback అనే హ్యాష్ ట్యాగ్ ట్రెండింగ్ అయింది. 

    వదంతులు నమ్మొద్దు: ఎల్ఐసీ గురించి వస్తున్న వార్తలు ఫేక్

    October 10, 2019 / 04:34 AM IST

    భారతీయ జీవిత బీమా సంస్థ (ఎల్ఐసీ) ఆర్థిక పరిస్థితి బాగాలేదంటూ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న న్యూస్ పై ఆ సంస్థ స్పందించింది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వార్తలు అన్నీ అవాస్తవం అని వెల్లడించింది కంపెనీ. వదంతులను నమ్మొద్దని ప్రకటించిన ఎల్ఐసీ.

    సీఎం జగన్ పై సోషల్ మీడియాలో విషప్రచారం

    October 7, 2019 / 08:18 AM IST

    ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి, ఆయన కుటుంబంపై సోషల్‌ మీడియాలో తెలుగుదేశం పార్టీ వాళ్లు విషప్రచారం చేస్తున్నారని ఆరోపించారు వైసీపీ ఎమ్మెల్యే జోగి రమేష్‌. తెలుగుదేశం వాళ్లు సమాజం తలదించుకునేలా పోస్టింగ్‌లు పెడుతున్నారంటూ ఏపీ డీజీప

    దేశ రాజకీయాల్లో కోడెల ఆత్మహత్య ఒక కేసు స్టడీ ..చంద్రబాబు

    September 19, 2019 / 10:15 AM IST

    దేశ రాజకీయాల్లో కోడెల ఆత్మహత్య ఒక కేసు స్టడీ లాంటిదని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు అన్నారు. ఇండియన్ పాలిటిక్స్లో ఒక తప్పుచేయని వ్యక్తిపై దుష్ప్రచారం చేసి ఎలా సూసైడ్ చేసుకోవచ్చో కోడెల సూసైడ్ ఒక ఉదాహరణ అని అన్నారు. సీఎం జగన్ సొంత పత్రిక, ఛాన�

    గ్యాంగ్‌స్టర్‌ను పట్టించిన బర్త్ డే వీడియో

    September 18, 2019 / 01:46 PM IST

    ఆరు కేసుల్లో నిందితుడిగా ఉంటూ లోకల్ గ్యాంగ్‌స్టర్‌గా పేరు తెచ్చుకున్న వ్యక్తిని పోలీసులు వ్యూహాత్మకంగా పట్టుకోగలిగారు. సోషల్ మీడియాలో దొరికిన బర్త్ డే వీడియో ఆధారంగా విచారణ జరిపి నేరస్థులను పట్టుకున్నారు. నిఖిల్ చౌహన్ అలియాస్ ధన్నా అనే �

    కంట్రోల్ ఉండాలయ్యా : తిరుమలపై తప్పుడు ప్రచారం చేసిన ముగ్గురి అరెస్ట్

    September 6, 2019 / 01:47 PM IST

    తిరుమల కొండపై అన్యమత మందిరం  నిర్మించారంటూ  సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేసిన ముగ్గురు యువకులను తిరుపతి పోలీసులు అరెస్ట్‌ చేశారు. సోషల్ మీడియాలో అసత్యాలను పోస్ట్ చేస్తూ..వాటిపై కామెంట్ చేసేవారిని, వాటిని షేర్ చేసేవారిపైనా టీటీడీ కొరడా ఝ�

10TV Telugu News