social media

    యూ ట్యూబ్ సెన్సార్ కట్ : లక్ష వీడియోలు డిలీట్

    September 4, 2019 / 02:33 PM IST

    మంచి కన్నా చెడుకు సంబంధించిన వీడియోలు అప్ లోడ్ అవుతుండడంపై యూ ట్యూబ్‌ దృష్టి సారించింది. చెత్తను తొలగించే పనిలో పడ్డారు నిర్వాహకులు. సెన్సార్ కటింగ్‌లాగా వీడియోలను డిలీట్ చేసేస్తోంది. 17 వేల యూ ట్యూబ్ ఛానెళ్లకు సంబంధించి లక్ష వీడియోలను డిలీ

    సోషల్ మీడియా పుణ్యమా అని : 24గంటల్లో రూ.89లక్షల ట్రాఫిక్ చలాన్లు చెల్లింపు

    September 1, 2019 / 11:54 AM IST

    రోడ్లపై సురక్షితమైన ప్రయాణమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం మోటారు వాహనాల చట్టాన్ని సవరించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం అమల్లో ఉన్న వాహన చట్టంలో భారీ మార్పులు

    రోడ్డు ప్రమాదంలో చనిపోయారని పోస్టులు : కంగారు పడి ఫోన్లు చేస్తున్న బీజేపీ నేతలు

    August 28, 2019 / 10:25 AM IST

    బీజేపీ నేత, మాజీ మంత్రి మాణిక్యాల రావు సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు. తన గురించి కొందరు వ్యక్తులు సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తున్నారని ఆయన పోలీసులకు

    ఆగస్ట్ 31 లోపు పెండింగ్ చలానాలు కట్టకుంటే.. క్లారిటీ ఇచ్చిన ట్రాఫిక్ పోలీసులు

    August 27, 2019 / 08:39 AM IST

    కొత్తగా వస్తున్న వాహనదారుల చట్టం.. ఎన్నో అనుమానాలు.. ఇప్పటికే భారీగా ఫైన్ లు వెయ్యనున్నారు అనే విషయం మాత్రం అందరికీ అర్థం అయ్యింది. సెప్టెంబర్ ఒకటవ తేదీ నుంచి నిబంధనలు పాటించకపోతే ఇబ్బందులు పాడాల్సిందే అని అంటున్నారు ట్రాఫిక్ అధికారులు. ఇది

    ప్రింట్ మీడియాపైనే నమ్మకం ఎక్కువ…ఎందుకంటే

    August 25, 2019 / 03:48 PM IST

    ప్రింట్ మీడియా మాత్రమే పాఠకులపై ఎక్కువ ప్రభావం చూపుతుందని మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ అన్నారు. జర్నలిస్టులు సోషల్ మీడియాలో సమాచారం షేర్ చేసేటప్పడు చాలా జాగ్రత్తగా ఉండాలని ప్రణబ్ అన్నారు. ఇవాళ(ఆగస్టు-25,2019)కోల్ కతాలో  నిర్వహించిన మీడియా �

    టీడీపీ పెయిడ్ ఆర్టిస్టు శేఖర్ అరెస్టు 

    August 25, 2019 / 11:05 AM IST

    విజయవాడ: వరద సహాయక  చర్యల్లో ప్రభుత్వం విఫలమైందని  ప్రజలను నమ్మించేందుకు రైతు వేషం వేయటంతో పాటు ఇరిగేషన్ శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ పై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ యాడ్ ఫిల్మ్‌లో నటించిన నటుడు శేఖర్‌ ని విజయవాడ సూర్యారావుపేట పోలీసులు అదుప

    ఏ యాప్ పనిచేయదు : దేశంలో సోషల్ మీడియా బ్యాన్!

    May 13, 2019 / 12:42 PM IST

    కొలంబో : శ్రీలంకలో సోషల్ మీడియా మూగబోయింది. సోషల్ మెసేజింగ్ యాప్స్ సహా ఫేస్ బుక్, వాట్సాప్ అన్ని ప్లాట్ ఫాంలను తాత్కాలికంగా బ్లాక్ చేశారు.

    మీరు ట్రై చేశారా! : బొద్దింకలతో కొత్త చాలెంజ్

    May 12, 2019 / 05:38 AM IST

    సోషల్ మీడియా పుణ్యమా అని కొంతమంది ఓవర్ నైట్ స్టార్ లు అయిపోతుంటారు.ఏ నిమిషంలో ఎవరు ఫేమస్ అవుతారో చెప్పలేం. ఏ అంశం వైరల్ అవుతుందో తెలీదు.అదే సోషల్ మీడియా మహిమ.బీర్ బాత్ ఛాలెంజ్,ఏస్ బకెట్ చాలెంజ్,రైస్ బకెట్ చాలెంజ్ ఇలా అనేక రకాల చాలెంజ్ లు సోషల్

    పోలింగ్ శాతం 100 దాటిపోతుంది…ఈమె ఎవరో తెలుసా!

    May 12, 2019 / 01:07 AM IST

    రెండు చేతుల్లో EVM పట్టుకుని  పోలింగ్ సెంటర్ కు వెళ్తున్న ఓ యువతి ఫొటోలు ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. పసుపు రంగు చీర ధరించి..సన్ గ్లాసెస్ పెట్టుకుని..ఓ చేతిలో ఈవీఎంతో పాటుగా యాపిల్ ఫోన్ పట్టుకుని… మెడలో ఈసీ ఐడీ కార్డ్ తో..పోలింగ్ సెంటర్

    మోడీ నెం.2 : వరల్డ్ లో ఎక్కువమంది ఫాలో అవుతున్న పొలిటీషియన్

    May 8, 2019 / 04:28 AM IST

    ప్రపంచంలో ఎక్కువమంది సోషల్ మీడియా యూజర్లు ఫాలో అవుతున్న రాజకీయనాయకుల్లో భారతదేశ ప్రధానమంత్రి నరేంద్రమోడీ రెండవ స్థానంలో నిలిచారు. ఫేస్ బుక్,ట్విట్టర్,ఇన్ స్టాగ్రామ్ వంటి సోషల్ మీడియా ఫ్లాట్ ఫాంలలో 110 మిలియన్(11కోట్లు) ఫాలోవర్స్ తో వరల్డ్ లో

10TV Telugu News