Home » social media
సోషల్ మీడియాలో చేసే ప్రచారాన్ని నమ్మవద్దని తెలంగాణ రాష్ట్ర డీజీపీ మహేందర్రెడ్డి అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా హోంగార్డుల నియామకాలు జరుగుతున్నాయంటూ సోషల్మీడియాలో వస్తున్న వార్తలు అవాస్తవమని స్పష్టం చేశారు.
సోషల్ మీడియా తెలియని వారుండరు. ఎంతో మంది ఫేస్ బుక్, ట్విట్టర్, ఇన్ స్ట్రాగ్రామ్ తదితర వాటిని కోట్లాను మంది ఉపయోగిస్తుంటారు. సెలబ్రెటీలు, రాజకీయ ప్రముఖులు సైతం వీటిని ఉపయోగిస్తుంటారు. తమకు సంబంధించిన వాటిని పోస్టు చేస్తుంటారు. కొంతమంది తమ పో�
మీరు ఎస్బీఐ కస్టమర్లా? తస్మాత్ జాగ్రత్త. మీ అకౌంట్లో డబ్బులు పోతే బ్యాంకుతో సంబంధం లేదు. స్వయంగా ఎస్బీఐ బ్యాంకే ఈ సంచలన విషయాన్ని వెల్లడించింది. ఇప్పటికే ఎస్బీఐ.. తమ బ్యాంకు ఖాతాదారులకు హెచ్చరిస్తోంది. తెలిసో తెలియకో ఈ తప్పు చేయొద్దని ఖాతాదా�
టీడీపీ నుంచి సస్పెండైన గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్… సోషల్ మీడియాలో తనపై జరుగుతున్న దుష్ప్రచారం పై చర్యలు తీసుకోవాలని విజయవాడ పోలీసు కమీషనర్ కి ఫిర్యాదుచేశారు. అమ్మాయిలతో మార్పింగ్ ఫోటోలను జతచేసి తనపై తప్పు
యావత్ భారతం దశాబ్దాలుగా ఎదురుచూసిన చారిత్రాత్మక అయోధ్య తీర్పును ఇవాళ(నవంబర్-9,2019)ఉదయం సుప్రీంకోర్టు వెలువరించిన విషయం తెలిసిందే. సోషల్ మీడియాలో ఇవాళ అయోధ్య తీర్పు టాప్ ట్రెండింగ్ గా మారింది. ఇవాళ భారత్ లో,ప్రపంచవ్యాప్తంగా అయోధ్య తీర్పు హ్�
హిందువులు, ముస్లింల మధ్య వివాదానికి కారణమైన అయోధ్య భూమి విషయంలో ఎట్టకేలకు అంతిమ తీర్పు రాబోతుంది. 1992లో హిందువులు మసీదును కూలగొట్టడంతో చెలరేగిన అల్లర్లలో దేశవ్యాప్తంగా 2వేల మంది చనిపోయారు. దీంతో ఈ అయోధ్య భూ వ్యవహారం దేశవ్యాప్తంగా హిందూ, ముస్
బాలీవుడ్ నటి స్వరాభాస్కర్ పై సోషల్ మీడియాలో నెటిజన్లు దుమ్మెత్తిపోస్తున్నారు. మీరు చాలా ఓవర్ యాక్షన్ చేస్తున్నారు మేడం,కొంచెం సృహతో మెలగండి అంటూ ఆమెపై నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. స్వరా ఆంటీ హ్యాష్ ట్యాగ్ తో ఆమెను ట్రోల్స్ చేస్తున్నారు. స్�
సోషల్ మీడియా ఓపెన్ చేస్తే చాలు.. పనికి వచ్చే న్యూస్ కంటే పనికిరాని న్యూస్ ఎక్కువ వైరల్ అవుతాయి. కొంతమంది ఆకతాయిలు పనికట్టుకుని మరి ఫేక్ న్యూస్ వైరల్ చేస్తుంటారు. అది నిజమే ఫేకో తెలియకుండానే చూసిన నెటిజన్లు తెగ షేర్ చేస్తుంటారు. ఇలాంటి ఫేక్ న్
మీమ్స్.. సోషల్ మీడియాలో ఓ ట్రెండ్. చూడగానే నవ్వు వస్తుంది. కడుపు చెక్కలవుతుంది. ఓ చిన్న బొమ్మ దాని కింద రాసే అక్షరాలు.. ఎంతో అర్థాన్ని ఇస్తాయి. అంతేకాదు కామెడీ పూయిస్తాయి. చూసినోళ్లు నవ్వకుండా ఉండలేరు. అంతేనా.. ఏం క్రియేషన్ రా బాబూ అని మెచ్చుకోకు
కొన్ని సార్లు తప్పు చేసినా కూడా ఆ తప్పు మంచి కోసం చేస్తే హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే. సరిగ్గా ఇటువంటి ఘటనే ఢిల్లీలో జరిగింది. ఒక ప్రాణాన్ని కాపాడేందుకు ట్రాఫిక్ రూల్స్ని ఉల్లంఘించారు ఇద్దరు యువకులు. సరిగ్గా టైమ్కి ఆంబులెన్స్ను చేర్చేందుక�