social media

    Social Media లో YCP : ట్రెండింగ్‌లో రావాలి జగన్..సాంగ్

    March 30, 2019 / 07:47 AM IST

    YCP సోషల్ మీడియా జపం చేస్తోంది. తమ వాదాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్తూ.. ప్రచార పర్వంలో దూసుకుపోతోంది.

    కేసీఆర్ పై కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు : మర్రి శశిధర్ రెడ్డి 

    March 29, 2019 / 04:02 PM IST

    ఢిల్లీ : ముఖ్యమంత్రి కేసీఆర్  మంచిర్యాల జిల్లాకు చెందిన శరత్ అనే రైతుతో 17 నిమిషాలు ఫోన్ లో మాట్లాడి, అది లైవ్ లో ప్రసారం అయ్యేలా రికార్డు చేసి, ఎన్నికల కోడ్ ఉల్లంఘించారని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు మర్రి శశిధర్ రెడ్డి  కేంద్ర ఎన్నికల

    ఎన్నిక‌లు త‌ర్వాత‌ : నన్ను క్షమించండి.. బాల‌య్య విన్న‌పం

    March 28, 2019 / 10:44 AM IST

    హిందూపురం టీడీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న బాలకృష్ణ మార్చి 27 బుధవారం ఎన్నికల ప్రచారంలో జర్నలిస్టుపై చేయి చేసుకున్నారు. అది కాస్తా కొద్ది నిమిషాల్లోనే వైరల్ అయి దుష్ప్రచారం జరగడంతో బాలకృష్ణ  ఫేస్‌బుక్ ఖాతా ద్వారా వివరణ ఇచ్చుకున్నారు. అది

    నేను బ్రాహ్మిణ్.. చౌకీదార్ కాలేను : బీజేపీ ఎంపీ

    March 25, 2019 / 07:47 AM IST

    ప్రధాని నరేంద్ర మోడీ చేపట్టిన చౌకీదార్ (నేనూ కాపలాదారు) అనే క్యాంపెయిన్ లో బీజేపి నేతలంతా ఉత్సాహంగా పాల్గొంటున్నారు. మోడీ పిలుపు మేరకు నేతలంతా తమ పేర్ల ముందు చౌకీదార్ అనే పదాన్ని జోడించారు.

    సోషల్‌ మీడియాకు ఈసీ కళ్లెం 

    March 24, 2019 / 07:52 AM IST

    హైదరాబాద్ : సోషల్‌ మీడియాకు కళ్లెం వేసేందుకు ఎలక్షన్‌ కమిషన్‌ సిద్ధమైంది. ఎన్నికల వేళ రెచ్చిపోయే సోషల్‌ మీడియా యోధులకు ముకుతాడును రెడీ చేసింది. దీనికి సామాజిక మాధ్యమాల యాజమాన్యాలు కూడా సై అన్నాయి. నైతికంగా ముందుకు వచ్చి సోషల్‌ మీడియా ప్రచా�

    ఎగ్జిట్ పోల్స్: ఎలక్షన్ కమీషన్ నిర్ణయం.. నిరాశలో నాయకులు

    March 24, 2019 / 01:03 AM IST

    పార్లమెంటు ఎన్నికల చివరిదశ పోలింగ్ ముగిసిన తరువాత మాత్రమే ఎగ్జిట్ పోల్స్‌ను ప్రసారం చేయాలి అంటూ ఎలక్షన్ కమీషన్ ఆదేశాలు జారీ చేసింది. సాధారణంగా ఎగ్జిట్ పోల్స్‌ని నేషనల్ ఛానెళ్లు పోలింగ్ అయిపోయిన రోజు సాయంత్రం విడుదల చేస్తుంటాయి. దాదాపుగా �

    నాకేం తక్కువ : రెండు కాళ్లతోనే నడుస్తున్న బుజ్జి మేక 

    March 22, 2019 / 07:11 AM IST

    అంగవైకల్యాన్ని అధిగమించి రికార్డులు..అద్భుతాలు సృష్టించే మనుషులు ఎందరో.  తమకున్న లోపానికి కృంగిపోకుండా పలు రికార్డులు క్రియేట్ చేసేవారిని మనం చాలామందిని చూసుంటాం. కానీ జంతువుల్లో కూడా అంతటి పట్టుదల ఉందని నిరూపించింది ఓ బుజ్జి మేకపిల్ల. �

    రైలులో ప్రయాణించిన సౌతాఫ్రికా అధ్యక్షుడు…చెడుగుడాడేసిన నెటిజన్లు

    March 21, 2019 / 11:52 AM IST

    ఎన్నికలు వస్తే చాలు అనకాపల్లిలో అయినా,ఆఫ్రికాలో అయినా రాజకీయనాయకులు ఒకేలా ఉంటారు.ఓటరు దేవుళ్లను ప్రసన్నం చేసుకునేందుకు నానారకాల ప్రయత్నాలు చేస్తుంటారు.అధికారంలో ఉన్నన్ని రోజులు గుర్తుకురాని సమస్యలు నాయకులకు అప్పడే గుర్తుకువస్తాయి.అయ్�

    నానమ్మ జ్ఞాపకాలలో ప్రియాంక :ఆమె చెప్పిన కథలు వినిపిస్తున్నాయి

    March 18, 2019 / 06:40 AM IST

    మాజీ ప్రధాని ఇందిరాగాంధీ పోలికలతో అచ్చు గుద్దినట్లుగా ఉండే కాంగ్రెస్ నేత ప్రియాంకా గాంధీ ప్రత్యక్ష రాజకీయాలలో తనదైన శైలిలో కొనసాగుతున్నారు.

    టీడీపీ పసుపు-కుంకుమ యాడ్ పై ట్రోలింగ్ : ఎద్దు పాలిస్తుందట.. 

    March 17, 2019 / 09:50 AM IST

    అమరావతి : ఏపీలో ఎన్నికల హడావిడి మామూలుగా లేదు. ప్రతీ పార్టీ తమ ప్రచారాన్ని చేసుకుంటున్న క్రమంలో అధికార పార్టీ ‘పసుపు-కుంకుమ’ పథకం ప్రకటనపై సోషల్ మీడియాలో నెటిజన్లు ట్రోలింగ్ చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ లో అసెంబ్లీ..పార్లమెంట్ ఎన్నికలు సమీ

10TV Telugu News