Home » social media
ఏలూరు : టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ దళితులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వీడియోను వైరల్ చేశాడనే కారణంతో శ్రీరామవరంకు చెందిన వైసీపీ నాయకుడు కామిరెడ్డి నాని అనే వ్యక్తిని పోలీసులు శనివారం అరెస్ట్ చేసారు. అతడ్ని 3వ టౌన్ పోలీస్ స్�
రాయ్పూర్: పుల్వామా దాడి తర్వాత పాకిస్థాన్ పేరు చెబితేనే భారతీయుల పిడికిళ్లు బిగుసుకుంటున్నాయి. దేశ ప్రజల రక్తం మరుగుతోంది. పాకిస్థాన్ ను మట్టు పెట్టేయాలన్నంత కసి పెరుగుతోంది. దేశంలో ఎక్కడ చూసినా పాకిస్థాన్ వ్యతిరేక నినాదాలు, నిరసనలు హోరె
గురువారం(ఫిబ్రవరి-14,2019) జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలో 49మంది సీఆర్పీఎఫ్ జవాన్లను పొట్టనబెట్టుకొన్న పుల్వామా ఉగ్రదాడిని స్వాగతిస్తూ వేడుకలు జరుపుకొన్న వీడియోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన నలుగురు కశ్మీర్ విద్యార్థినులను పోలీసులు అదుపులోకి త�
బెంగళూరు : ఏదన్నా ప్రత్యేక సందర్భం వస్తే హోటల్స్ వ్యాపారులు..బట్టలు..బంగారం వ్యాపారులు కస్టమర్స్ ను ఆకట్టుకునేందుకు పలు ఆఫర్స్ పెడుతుంటారు. ఈ క్రమంలో ఫిబ్రవరి 14 వాలెంటైన్స్ డే (ప్రేమికులు దినోత్సవం) రోజున బెంగళూరులోని ఓ రెస్టారెంట్ యువత�
ఫేస్బుక్.. ప్రపంచవ్యాప్తంగా పరిచయం అక్కర్లేని పేరు. ప్రముఖ సోషల్ మీడియా దిగ్గజం. చిన్న, పెద్ద.. పేద, ధనిక.. చదువుకున్నోడు, చదువుకోని వాడు.. ఇలాంటి డిఫరెన్స్లు ఏమీ
గుంటూరు: వైసీపీ అధినేత జగన్ సోదరి వైఎస్ షర్మిలపై సోషల్ మీడియాలో అసభ్యకరమైన పోస్టులు, కామెంట్లు చేసిన యువకుడిని పోలీసులు శనివారం అరెస్టు చేశారు. సోషల్ మీడియాలో షర్మిలను అప్రదిష్టపాలు చేసేందుకు ప్రయత్నించిన ప్రకాశం జిల్లా చోడవరానికి
జిల్లెట్.. పరిచయం అక్కర్లేని పేరు. షేవింగ్ బ్లేడ్స్, షేవింగ్ క్రీమ్ తయారీ సంస్థ. జిల్లెట్ గురించి తెలియనివారు ఉండరు. ప్రపంచవ్యాప్తంగా ఫేమస్ బ్రాండ్. షేవింగ్ ఉత్పత్తుల తయారీలో దిగ్గజమైన జిల్లెట్ సంస్థ రీసెంట్గా ఒక యాడ్ రూపొందించింది. మంచి క�
సోషల్ మీడియాలో రోజుకో కొత్త చాలెంజ్ వైరల్గా మారటం యూత్ దాన్ని ఫాలో కావడం ట్రెండ్గా మారింది. అయితే ఐస్ బకెట్, రైస్ బకెట్ చాలెంజ్, కికీ చాలెంజ్ వంటి వాటి తర్వాత లేటెస్ట్గా వచ్చింది టెన్ ఇయర్ చాలెంజ్. ప్రపంచమంతా ఇప్పుడీ చాలెంజ్ గురించే చర్చి�
వైసీపీ అధినేత జగన్ చెల్లెలు వైఎస్ షర్మిలపై సోషల్ మీడియాలో అభ్యంతర కరమైన పోస్టులు, వీడియోలు షేర్ చేస్తూ ఆమె మనోభావాలు దెబ్బతీసేలా ప్రవర్తించిన 8 వెబ్ సైట్లకు పోలీసులు శనివారం నోటీసులు జారీ చేశారు.
వైసీపీ అధినేత జగన్ సోదరిపై సోషల్ మీడియాలో అభ్యంతరకర మైన వార్తలు పోస్టు చేసిన కేసులో 5గురికి పోలీసులు నోటీసులు జారీ చేశారు.