Home » social media
తాను చనిపోయినట్లుగా సోషల్ మీడియాలో వస్తున్న వార్తలను ఎవ్వరూ నమ్మవద్దని నటుడు సునీల్ తెలిపారు. రోడ్డు ప్రమాదంలో కారు నుజ్జు నుజ్జు అయి సునీల్ మృతిచెందినట్లు షేస్ బుక్ లలో కొందరు తప్పుడు పోస్ట్ లు పెట్టారు. దీనిపై శుక్రవారం(మార్చి-15,2019) ట్విట్
న్యూజిలాండ్ లోని క్రైస్ట్ చర్చ్ నగరంలోని రెండు మసీదుల్లో శుక్రవారం(మార్చి-15,2019) దుండగులు జరిపిన కాల్పుల్లో చనిపోయిన వారి సంఖ్య 50కి చేరింది. మృతుల సంఖ్య 100కి చేరే అవకాశమున్నట్లు తెలుస్తోంది.శుక్రవారం కావడంతో ఎక్కువ సంఖ్యలో ముస్లింలు ప్రార్దన�
100 ఓట్లు తెచ్చేలా ఉంటే చాలు వారిని లీడర్లు అక్కున చేర్చుకుంటారు. అదే వెయ్యి ఓట్లైతే కార్యకర్తల్లో మంచి గుర్తింపు ఇచ్చే హోదా ఇస్తారు. మరి ఏకంగా 5శాతం ఓటర్లని ప్రభావితం
ఈ రోజుల్లో ఏ పని చేసినా వాటిని ఫోటోలు తీసుకోడం లేదా వీడియోలు తీసుకుని సోషల్ మీడీయాలో వైరల్ చేయడం జనాలకు అలవాటుగా మారింది. ఈ సోషల్ మీడియా వచ్చిన దగ్గర్నుంచి ఆన్లైన్ చాలంజ్లు ఎక్కువైయాయి ఏవేవో చాలెంజ్ లు వస్తుంటాయి…కానీ ఇదివరకు వచ్చిన ఐస�
ఢిల్లీ : దేశ వ్యాప్తంగా లోక్ సభ ఎన్నికల యుద్ధం వచ్చేసింది. కొన్ని రాష్ట్రాలలో పార్లమెంట్ తో పాటు అసెంబ్లీకి పోలింగ్ జరగనుంది. ఆయా పార్టీల లీడర్లు.. సోషల్ మీడియాపై ఫోకస్ పెట్టారు. తమ వ్యూహాలతోపాటు ప్రత్యర్థులపై బురద జల్లటానికి సోషల్ మీడ�
తెలుగు రియాల్టీ షో బిగ్ బాస్-2 విజేత కౌశల్ గురువారం (మార్చి 8, 2019) సైబర్ క్రైం స్టేషన్ లో ఆన్ లైన్ హర్రాస్ మెంట్ కంప్లయిట్ చేశాడు.
‘చీజ్డ్ ఛాలెంజ్’ పేరుతో ముఖాలపై చీజ్ కొట్టుకునే ట్రెండ్ మొదలైంది. పిల్లల ముఖాలపై అకస్మాత్తుగా చీజ్ కొట్టి వారి ఎక్స్ప్రెషన్ వీడియో తీయడమే ఈ ఛాలెంజ్. పిచ్చి పలు రకాలంటారు పెద్దలు..ఊరికనే అనలేదు ఈ మాటలు. ఇందులో ఈ చీజ్డ్ చాలెంజ్ కూడా ఒకటి. సో
దేశభక్తి ఉంటే సైన్యంలో చేరి పోరాడాలి తప్ప ఫేస్ బుక్ లో కాదని ఎయిర్ఫోర్స్ మాజీ అధికారి భార్య విజేత మందవ్ గేన్ తెలిపారు. జమ్మూ కాశ్మీర్లోని బుడ్గామ్ లో గత వారం ఎంఐ-17 వీ5 చాపర్ కూలి ఏడుగురు సైనికులు చనిపోయారు. అందులో ఇండియన్ ఎయిర్ ఫోర్�
సింగపూర్ : పేరు గొప్ప ఊరు దిబ్బ అన్నట్లుగా ఉంటున్నాయి. విమానాల్లో సౌకర్యాలు. రైళ్లల్లో పెట్టే ఫుడ్ ఎలా ఉంటుందో..ప్రత్యేకించి చెప్పనక్కరలేదు. ఈ క్రమంలో విమానాల్లో పెట్టే ఫుడ్ కూడా అంతకంటే గొప్పగా ఉండటంలేదనీ ప్రయాణీకుల అసంతృప్తి వ్యక్తంచేస్�
వియత్నాం : చాలా సందర్భాలలో కొన్ని ఇంపార్టెంట్ విషయాలను మరచిపోతుంటాం. ఈ మతిమరుపుతో వచ్చే సమస్యలు ఎన్నో. హీరో సూర్య నటించిన గజనీ సినిమాలో మతిమరుపు సమస్య వల్ల ఒంటినిండా పచ్చబొట్లు వేయించుకుంటాడు. నిజజీవితంలో కూడా అటువంటి గజనీలు ఉంటారు. అద�