Home » social media
హైదరాబాద్: ఏపీలో జరిగిన ఎన్నికల ఫలితాలపై తెలంగాణ ఇంటిలిజెన్స్ సంస్ధ సర్వే నిర్వహించిందని సోషల్ మీడియాలో తప్పుడు కధనాలు ప్రచురించిన టీఎస్ఎఫ్ సంస్ధపై తెలంగాణ పోలీసులు కేసు నమోదు చేశారు. సంస్ధ డైరెక్టర్ శాకమూరి తేజోభానును శుక్రవారం అ
ప్రముఖ హేర్ స్టైలిస్ట్ జావెద్ హబీబ్ రెండు రోజుల క్రితం బీజేపీలో చేరిన విషయం తెలిసిందే.అయితే హబీబ్ చేరిన వెంటనే ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, పార్టీ అధ్యక్షుడు అమిత్ షా,యూపీ సీఎం యోగి ఆదిత్యనాధ్,తదితర బీజేపీ నాయకుల హేర్ స్టైల్స్ సడన్ గా
బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కమార్ తో మంగళవారం(ఏప్రిల్-23,2019)నాన్ పొలిటికల్ ఇంటర్వ్యూలో ప్రధాని మోడీ తన మనసులోని అభిప్రాయాలను పంచుకున్నారు.మోడీ అక్షల మధ్య జరిగిన ఓ సరదా సన్నివేశం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. Also Read : బంధాలు,అనుబంధాలు లే
జబర్దస్త్ షోతో లైమ్లైట్లోకి వచ్చి కామెడీ క్యారెక్టర్లు చేసుకుంటూ హీరోగా ఎదిగన షకలక శంకర్ ప్రస్తుతం హీరోగా వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నాడు. అయితే తాజాగా షకలక శంకర్ గురించి సోషల్ మీడియాలో ఓ రూమర్ విపరీతంగా వైరల్ అవుతుంది. అదేమిటంటే షక�
శ్రీలంకలో ఉగ్రదాడిలో మృతుల సంఖ్య పెరుగుతూనే ఉంది.ఆదివారం(ఏప్రిల్-21,2019) ఉదయం నుంచి రాజధాని కొలంబోలో హోటల్స్,చర్చిలు లక్ష్యంగా ఐసిస్ ఉగ్రవాదులు జరిపిన వరుస బాంబు పేలుళ్లలో ఇప్పటివరకు 215మంది వరకు మృతి చెందగా 500మందికి పైగా గాయపడ్డారు. ఇప్పటి వరకు
రాజకీయ పార్టీల గెలుపు కోసం వారంతా కష్టపడ్డారు. ఆయా పార్టీలను అధికారంలోకి తెచ్చేందుకు తమ వంతు కృషి చేశారు. సామాజిక మాధ్యమాల్లో ప్రత్యర్ధి పార్టీలకు దీటుగా ఎత్తుకుపై ఎత్తులు వేయడంలో “కీ” రోల్ పోషించారు. సీన్ కట్ చేస్తే.. ఎన్నికలు ఇలా ముగ�
కాంగ్రెస్ పార్టీపై ఎలక్షన్ కమిషన్ కు ఫిర్యాదు చేశారు ప్రముఖ సీనీ నటుడు, బెంగళూరు సెంట్రల్ లోక్ సభ స్థానం నుంచి ఇండిపెంటెంట్ గా పోటీ చేస్తున్న ప్రకాశ్ రాజ్.బెంగళూరు సెంట్రల్ నుంచి పోటీ చేస్తున్న కాంగ్రెస్ అభ్యర్థి రిజ్వాన్ అర్షద్ తో ఉ�
వైసీపీ నేత లక్ష్మీపార్వతి తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డిని కలిశారు. సోషల్ మీడియాలో తనకు వ్యతిరేకంగా అసత్య ఆరోపణలు చేస్తున్నారని డీజీపీకి ఫిర్యాదు చేశారు.
బాహుబలి సినిమాతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు అందుకున్న హీరో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్. ప్రభాస్ ఇప్పటివరకు సోషల్ మీడియాలో అంత యాక్టీవ్గా లేరు. ప్రభాస్కు ఒక్క ఫేస్బుక్ అకౌంట్ మాత్రమే ఇప్పటివరకు ఉంది. అయితే ప్రభాస్ పేరుతో పలు ఫేక్ అకౌంట్
ఢిల్లీ: సోషల్ మీడియా ప్లాట్ ఫాంలైన ఫేస్ బుక్, వాట్సప్, ఇన్ స్టాగ్రాం ఆదివారం సాయంత్రం నుంచి సరిగా పని చేయటంలేదని నెటిజన్లు గగ్గోలు పెడుతున్నారు. భారత కాలమానం ప్రకారం సాయంత్రం 4గంటలనుంచి ఫేస్ బుక్ డెస్క్ టాప్ వెర్షన్ లో సమస్యలు తలెత్తాయి.