Home » social welfare schemes
జగనన్న వసతి దీవెన పథకం కింద ఐటీఐ విద్యార్థులకు ఏడాదికి రూ.10వేలు, పాలిటెక్నిక్ విద్యార్థులకు రూ.15 వేలు..
అర్హులుగా ఉండి ఇప్పటివరకు సంక్షేమ పథకాల లబ్ధి పొందని వారికి జగన్ ప్రభుత్వం తీపికబురు అందించింది. ఇప్పటివరకు సంక్షేమ పథకాల లబ్ధిని పొందని 18.48 లక్షల మంది ఖాతాల్లో సంక్షేమ పథకాలకు..
ఏపీలో సంక్షేమ, అభివృద్ధి పథకాల అమలుపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. కొనుగోలు చేసే శక్తి ప్రజలకు లేకపోతే పరిశ్రమలు మూతబడి పారిశ్రామిక రంగం క్షీణిస్తుందని.. అందుకే అప్పు చేసైనా సం
సంక్షేమ పథకాల కోసం దరఖాస్తు చేసుకున్న వారి అర్హత నిర్దారణ సమయానికి సంబంధించి సీఎం జగన్ కీలక ఆదేశాలు ఇచ్చారు. పథకాల కోసం దరఖాస్తు చేసుకున్న వారి అర్హతను 21 రోజుల్లోనే ని
జగనన్న విద్యాదీవెన రెండో విడత డబ్బులను ఏపీ ప్రభుత్వం గురువారం(జూలై 29,2021) విడుదల చేయనుంది. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయం నుంచి సీఎం జగన్ బటన్ నొక్కి విద్యార్థుల తల్లుల ఖాతాల్లోకి ఫీజు రీయింబర్స్ మెంట్ డబ్బులను జమ చేయనున్నారు.
స్పందన కార్యక్రమంపై ఏపీ సీఎం జగన్ మంగళవారం జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా అగ్రిగోల్డ్ బాధితులకు ఊరటనిచ్చే వార్త చెప్పారు. రూ.20వేల లోపు డిపాజిట్ చేసిన అగ్రిగోల్డ్ బాధితులకు
ఏపీ సీఎం జగన్ చేపట్టిన పరిపాలనా సంస్కరణల్లో ప్రత్యక్ష నగదు బదిలీ ప్రక్రియ మరో మైలు రాయిని దాటింది. రెండో ఏడాది వరుసగా చేయూత పథకంతో
ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు, పథకాలను ప్రజలకు అందజేస్తున్న వాలంటీర్ల సేవలకు గుర్తింపుగా ఉగాది పండుగను పురస్కరించుకుని అవార్డుల ప్రదానోత్సవాన్ని ప్రభుత్వం ప్రారంభించింది. కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గం పోరంకిలో సీఎం జగన్ సోమవారం(ఏ
వాలంటీర్ల సత్కార కార్యక్రమంలో వైసీపీ ఎమ్మెల్యే పార్థసారథి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సీఎం జగన్ ప్రధాని అవుతారని అన్నారు. ఏపీలో అమలవుతున్న సంక్షేమ పథకాలు చూసి జగన్ ప్రధాని కావాలని దేశంలో చాలామంది కోరుకుంటున్నారని చెప్పారు. ఏపీలో పేదవాళ్ల�
సంక్షేమ పథకాలు అమల్లో సీఎం జగన్ దూసుకుపోతున్నారు. ఇచ్చిన మాట ప్రకారం హామీలన్నీ నెరవేరుస్తున్నారు. లబ్దిదారులకు ఆర్ధిక సాయం చేస్తున్నారు. ఇప్పటికే పలు కార్యక్రమాలు ప్రారంభించిన సీఎం జగన్, తాజాగా మరికొన్నింటికి రూపకల్పన చేశారు.