ఓ మహిళా ఇంజనీర్ నీటి సంరక్షణ కోసం ఓ వినూత్నమైన టాయ్ లెట్ ను తయారుచేసింది. ఒక్క చుక్క కూడా నీరు వాడాల్సిన అవసరంలేని వినూత్న టాయిలెట్ ను తయారుచేసింది.
హైదరాబాద్ నగరానికి చెందిన ఇంజినీరింగ్ విద్యార్థిని దీప్తి తన టాలెంట్ తో సత్తా చాటారు. పేరు ప్రఖ్యాతలున్న సంస్థలో భారీ శాలరీతో జాబ్ సాధించారు. ఏకంగా ఏడాదికి రూ.2కోట్ల వేతనం అందుకోన్నారు.
ఈ రోజుల్లో ఎవరు మంచి వాళ్లో, ఎవరు చెడ్డ వాళ్లో తెలుసుకోవడం కష్టంగా మారింది. కామాంధులు రెచ్చిపోతున్నారు. ఎప్పుడు ఎటువైపు నుంచి దాడి చేస్తారో తెలియడం లేదు. కామంతో కళ్లు మూసుకుపోయి అకృత్యాలకు ఒడిగడుతున్నారు. స్నేహితులు సైతం దారుణాలకు తెగబడుత�
పెళ్లైన ఏడాది నుంచే అదనపు కట్నం కోసం భార్యను వేధించిన భర్త... తమకు పుట్టిన రెండేళ్ల బాబును భార్య నుంచి వేరు చేసి బలవంతంగా తీసుకెళ్లిపోయాడు. పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. దీంతో బాధితురాలు సోమవారం జరిగిన స్పందన కార్యక్రమంలో.. రెండ�
tcs software engineer suicide: హైదరాబాద్ లో విషాదం చోటు చేసుకుంది. అప్పుల బాధతో సాఫ్ట్ వేర్ ఇంజినీర్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని వెంగళరావునగర్ డివిజన్ సిద్ధార్థనగర్లో జరిగింది. గుంటూరు జిల్లా సత్తెనపల్లి మండలం ప�
Software engineer commits suicide : ఇన్స్టంట్ లోన్ యాప్లు మరొకరి ప్రాణాలు తీశాయి. 70 వేల రూపాయలు అప్పు తీర్చలేక, ఆన్లైన్ లోన్ యాప్ ప్రతినిధుల వేధింపులు భరించలేక సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషాద ఘటన హైదరాబాద్ శివార్లోని రాజేంద్రనగర్ కి
Hyderabad Techie Pawan Burnt Alive case: జగిత్యాల జిల్లా టెకీ సజీవ దహనం కేసులో.. ఎన్నో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మూడనమ్మకాలతో పవన్ను దారుణంగా హత్య చేశారని భావించినా.. పాతకక్షలే పవన్ హత్యకు కారణమని తెలుస్తోంది. కొత్త ట్విస్టుల మధ్య సాఫ్ట్వేర్ ఉద్యోగి సజీవదహన�
పాకిస్తాన్ వ్యక్తులతో కలిసి పోర్న్ ఓటీటీ నిర్వహిస్తున్న వ్యక్తిని మధ్యప్రదేశ్ పోలీసులు అరెస్టు చేశారు. ఇందులో మొత్తం ఆరుగురు ఇన్వాల్వ్ అయినట్లు గుర్తించారు. పాకిస్తాన్ దేశానికి చెందిన వ్యక్తులు ఈ సర్వీసు నిర్వహిస్తున్నట్లుగా తెలిసింది
ఓ భారతీయ సాఫ్ట్వేర్ ఇంజినీర్కు ట్రంప్ చేతుల మీదుగా అమెరికా పౌరసత్వం దక్కింది. అమెరికా అధ్యక్ష భవనం వైట్ హౌస్ ఈ అరుదైన ఘటనకు సాక్ష్యంగా నిలిచింది. నవంబర్ లో అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. అధ్యక్ష ఎన్నికల నేపథ్యంల�
సివిల్ సర్వీస్ పరీక్షల్లో దేశ రాజధాని ఢిల్లీకి చెందిన విశాఖ యాదవ్ ఆరో ర్యాంకు సాధించారు. విశాఖ వృత్తిరీత్యా సాఫ్ట్వేర్ ఇంజనీర్.. బెంగళూరులోని ఒక మల్టీ నేషనల్ కంపెనీలో రెండున్నరేళ్లు పనిచేసిన తరువాత, సివిల్ సర్వీసు కోసం సన్నాహాలు ప్రారంభి