Home » solar plant
సమాచారం అందుకున్న పోలీసులు రంగంలోకి దిగారు. ఘటనా స్థలానికి చేరుకుని ఒక వర్గాన్ని కొండాపురం పోలీస్ స్టేషన్ కు తరలించారు.
ఢిల్లీలోని టీటీడీ శ్రీవెంకటేశ్వర కాలేజీలో సోలార్ ప్లాంట్ ను టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ప్రారంభించారు. 139 కేవీఏ సామర్థ్యంతో ప్లాంట్ ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు.
తెలంగాణకు పెట్టుబడుల వరద
సౌర విద్యుత్కు భారత్ అత్యంత ఆకర్షణీయ మార్కెట్ అని ప్రధానమంత్రి నరేంద్రమోడీ అన్నారు. కచ్చితమైన, శుద్ధమైన, ప్రమాదరహిత సౌరవిద్యుత్ను భారత్ ఉత్పత్తి చేస్తోందని, సౌర విద్యుత్ ఉత్పత్తి చేసే ప్రథమ 5 దేశాల్లో భారత్ స్థానం సంపాదించిందని మోడీ అన�