Home » Sonu Sood
కరోనా లాక్డౌన్లో అడిగిన వారికి కాదనకుండా సాయం చేసి దేవుడిగా మారిన సోనూసూద్ ప్రస్తుతం తెలుగు రాష్ట్రాలతో సహా పలు రాష్ట్రాలలో ఆక్సిజన్ ప్లాంట్లు కూడా నెలకొల్పే ప్రయత్నాలలో ఉన్నాడు. కరోనా సమయంలో ఆదుకోవడమే కాదు.. ఆపద ఎలాంటిదైనా తన దృష్టికి �
కరోనా కష్టకాలంలో ప్రతీ ఒక్కరికి సాయం చేస్తూ.. దేశవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంటోన్న సోనూసూద్.. లేటెస్ట్గా తన కొడుకుకి 3 కోట్ల రూపాయల విలువైన లగ్జరీ కారు కొనిచ్చారంటూ ఓ వార్త వైరల్ అయ్యింది.
కరోనా ప్రభావం ఉపిరితిత్తులపై అధికంగా పడితే ఎక్మో చికిత్స అవసరమవుతుంది. అయితే సుశీల్ కు అది చేయకుండానే సుదీర్ఘ కాలం చికిత్స చేశారు.. కోలుకోవడంతో డిశ్చార్జి చేశారు వైద్యులు. కరోనాకి ముందు 100 కిలోల బరువున్న సుశీల్ ప్రస్తుతం 72 కిలోలకు తగ్గిపోయా�
సోనూ సూద్కు ఫ్యాన్స్, సోషల్ మీడియాలో ఫాలోవర్స్ పెరిగారు.. ఇప్పుడు సోనూ ట్విట్టర్లో మరో ఘనత సాధించారు..
కరోనా రోగుల పాలిట ఆపద్బాంధవుడిలా నిలిచాడు నటుడు సోనూ సూద్. కరోనా సంక్షోభ పరిస్థితుల్లో అనేకమంది రోగులకు అండగా నిలిచాడు. ఆక్సిజన్, బెడ్స్, మందులు.. ఇలా ఏది అవసరమైతే అది అందించాడు. అంతేకాదు కరోనా బాధితులకు రెమ్ డెసివిర్ ఇంజెక్షన్లు అందేలా కృషి
ఐఏఎస్ కావాలని కలలుకనే పేద విద్యార్థుల కోసం సోనూ సూద్ కీలక నిర్ణయం తీసుకున్నారు..
హైదరాబాద్ నగరంతో పాటు రాష్ట్ర అభివృద్ధిలో చంద్రబాబు పాత్ర ప్రత్యక్షంగా చూశానని సినీ నటుడు సోనూసూద్ చెప్పారు. ఎన్టీఆర్ ట్రస్టు ద్వారా అందిస్తున్న వైద్య సేవలపై చంద్రబాబు శనివారం వర్చువల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో నటుడు సోనూసూద్ తో �
కరోనా కష్టకాలంలో బాధితులకు అండగా నిలుస్తున్న రియల్ హీరో సోనూసూద్ మరోసారి తన గొప్పమనసు చాటుకున్నారు. ఓ తెలుగు వ్యక్తికి ఆయన ఊపిరిపోశారు.
ప్రముఖ బాలీవుడ్ నటుడు సోనూసూద్ కలవడానికి ఓ వ్యక్తి 700 కిలోమీటర్లు నడిచాడు. అదీ కూడా..చెప్పులు లేకుండా..ద రియల్ హీరో.. నా గమ్యం..నా గెలుపు.. పాదయాత్ర హైదరాబాద్ టు ముంబై..అంటూ ప్ల కార్డు పట్టుకుని ఆ యువకుడు నడిచాడు.
కరోనా కష్టకాలంలో ప్రతి ఒక్కరు ఇబ్బంది పడుతున్నారు. ముఖ్యంగా కోవిడ్ రోగుల బాధలు అంతా ఇంత కాదు. భారతదేశంలో ఆక్సిజన్ అందక, మందులు దొరక్క.. బెడ్స్ కూడా అందుబాటులో లేక అల్లాడిపోతున్నారు. ఇలాంటి సమయంలో వారంతా ఒక్కే ఒక్కడిని నమ్ముకున్నారు. ఆయనే సిన�