Home » SOUMYA SWAMINATHAN
ప్రపంచాన్ని గత రెండేళ్లకుపైగా కరోనావైరస్ మహమ్మారి పట్టిపీడుస్తోంది. కరోనా తగ్గినట్టే తగ్గి మరో కొత్త వేరియంట్లు, స్ట్రెయిన్ల రూపంలో విరుచుకుపడుతున్నాయి.
వాక్సిన్ మిక్సింగ్పై ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) చీఫ్ సైంటిస్ట్ సౌమ్య స్వామినాథన్ కీలక వ్యాఖ్యలు చేశారు. వ్యాక్సిన్ మిక్సింగ్ ఓ ప్రమాదకర ట్రెండ్ (dangerous trend) మారుతుందంటూ అభిప్రాయపడ్డారు.
మిక్సింగ్ వ్యాక్సిన్లు కొత్త వేరియంట్లపై పనిచేస్తున్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) చీఫ్ సైంటిస్టు సౌమ్య స్వామినాథన్ అన్నారు. కరోనా టీకాల కొరత ఎదురైనప్పుడు రెండు వేర్వేరు వ్యాక్సిన్లను మిక్స్ చేసి ఇవ్వడం ద్వారా అద్భుతమైన ఫలితాలు ఉంటాయని భా�
కోవిడ్ వ్యాక్సిన్ల ఎగుమతులపై నిషేధం విధించడంపై డబ్ల్యూహెచ్ఓ ప్రధాన శాస్త్రవేత్త సౌమ్య స్వామినాథన్ భారత్ పై తీవ్ర విమర్శలు చేశారు. ఈ ప్రభావం 91 దేశాలపై పడుతోందని ఆందోళన వ్యక్తం చేశారు సౌమ్య స్వామినాథన్. వ్యాక్సిన్ల కొరతతో ప్రజల కరోనాతో బా�
కరోనాకి విరుగుడుగా భారత్ లో తయారవుతున్న నాజల్ వ్యాక్సిన్స్(ముక్కు ద్వారా వ్యాక్సిన్ ఇచ్చేవి) అందుబాటులోకి వస్తే.. కరోనా నుంచి చిన్నారులను రక్షించడంలో అవి 'గేమ్ ఛేంజర్'లా పనిచేయవచ్చునని శనివారం ఓ ఇంటర్వ్యూలో WHO(ప్రపంచ ఆరోగ్య సంస్థ) చీఫ్ సైంటి
భారతదేశంలో కరోనా సంక్రమణ మరియు మరణాల రేటు ఆందోళనకరంగా ఉందని WHO చీఫ్ సైంటిస్ట్ సౌమ్య స్వామినాథన్ అభిప్రాయపడ్డారు. భారత్ లో ఉన్న డబుల్ మ్యూటెంట్ వైరస్
Soumya Swaminathan: కరోనా వైరస్ అంతం చేసే వ్యాక్సిన్లు ప్రపంచ జనాభాలో 70శాతం మందికి చేరాలంటే మరో రెండేళ్లు పడుతుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) సైంటిస్టు సౌమ్య స్వామినాథన్ వెల్లడించారు. ప్రపంచవ్యాప్తంగా కోవిడ్- 19 నిర్మూలన కోసం దాదాపు 40 వ్యాక్సిన్లపై క్లి
యావత్ ప్రపంచం కరోనాతో పోరాడుతోంది. మహమ్మారిని కట్టడిచేసేందుకు మందులను కూడా తయారు చేసి ప్రయోగాలు కూడా చేస్తున్నారు. ఈ ఏడాది చివరి నాటికి పూర్తిగా వ్యాక్సిన అందుబాటులోకి వస్తుందంటూన్నారు.అయినా కానీ కరోనా కష్టాలు ఇంకో సంవత్సరం పాటు తప్పదని �
కరోనాకు 2021 కంటే ముందుగా వ్యాక్సిన్ సిద్ధమయ్యే అవకాశం లేదని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. కరోనాను కట్టడి చేసే వ్యాక్సిన్ ఆగస్టు 15వ తేదీ లోపు అందుబాటులోకి రావాలని భారత వైద్యపరిశోధన మండలి(ఐసీఎంఆర్) ఆదేశాలివ్వడంపై దుమారం రేగుతున్న నేపథ్య�
కరోనా కట్టడి విషయంలో భారత చర్యలు బేష్ అని WHO ప్రశంసించింది. ఇతర దేశాలతో పోల్చిచూస్తే కరోనా కేసులు,మరణాల సంఖ్య భారత్ లో చాలా తక్కువగా ఉందని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ చీఫ్ సైంటిస్ట్ సౌమ్య స్వామినాథన్ తెలిపారు. అంతేకాకుండా కరోనాకు వ్యాక్సిన్ న�