-
Home » SOUMYA SWAMINATHAN
SOUMYA SWAMINATHAN
WHO Warn Covid : కరోనా ఇంకా పోలేదు.. మరిన్ని వేరియంట్లు ఏ క్షణమైనా విజృంభించొచ్చు… WHO సైంటిస్ట్ హెచ్చరిక..!
February 11, 2022 / 04:17 PM ISTప్రపంచాన్ని గత రెండేళ్లకుపైగా కరోనావైరస్ మహమ్మారి పట్టిపీడుస్తోంది. కరోనా తగ్గినట్టే తగ్గి మరో కొత్త వేరియంట్లు, స్ట్రెయిన్ల రూపంలో విరుచుకుపడుతున్నాయి.
Mixing COVID Vaccines : వ్యాక్సిన్ మిక్సింగ్.. ఇదో డేంజరస్ ట్రెండ్ : WHO వార్నింగ్!
July 13, 2021 / 07:47 AM ISTవాక్సిన్ మిక్సింగ్పై ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) చీఫ్ సైంటిస్ట్ సౌమ్య స్వామినాథన్ కీలక వ్యాఖ్యలు చేశారు. వ్యాక్సిన్ మిక్సింగ్ ఓ ప్రమాదకర ట్రెండ్ (dangerous trend) మారుతుందంటూ అభిప్రాయపడ్డారు.
Mixing Two Vaccines : మిక్సింగ్ వ్యాక్సిన్లు వేరియంట్లను అడ్డుకోగలవు!
June 21, 2021 / 07:39 PM ISTమిక్సింగ్ వ్యాక్సిన్లు కొత్త వేరియంట్లపై పనిచేస్తున్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) చీఫ్ సైంటిస్టు సౌమ్య స్వామినాథన్ అన్నారు. కరోనా టీకాల కొరత ఎదురైనప్పుడు రెండు వేర్వేరు వ్యాక్సిన్లను మిక్స్ చేసి ఇవ్వడం ద్వారా…
Covid Vaccine : భారత్ కోవిడ్ వ్యాక్సిన్ ఎగుమతిపై నిషేధం.. సౌమ్యా స్వామినాథన్ తీవ్ర విమర్శలు
June 1, 2021 / 10:57 AM ISTకోవిడ్ వ్యాక్సిన్ల ఎగుమతులపై నిషేధం విధించడంపై డబ్ల్యూహెచ్ఓ ప్రధాన శాస్త్రవేత్త సౌమ్య స్వామినాథన్ భారత్ పై తీవ్ర విమర్శలు చేశారు. ఈ ప్రభావం 91 దేశాలపై పడుతోందని ఆందోళన వ్యక్తం చేశారు సౌమ్య స్వామినాథన్.…
Nasal Vaccines : భారత్ లో గేమ్ ఛేంజర్ గా నాజల్ వ్యాక్సిన్లు..చిన్నారులను కరోనా నుంచి రక్షించే అస్త్రమన్న WHO
May 23, 2021 / 03:33 PM ISTకరోనాకి విరుగుడుగా భారత్ లో తయారవుతున్న నాజల్ వ్యాక్సిన్స్(ముక్కు ద్వారా వ్యాక్సిన్ ఇచ్చేవి) అందుబాటులోకి వస్తే.. కరోనా నుంచి చిన్నారులను రక్షించడంలో అవి 'గేమ్ ఛేంజర్'లా పనిచేయవచ్చునని శనివారం ఓ ఇంటర్వ్యూలో WHO(ప్రపంచ ఆరోగ్య…
కరోనా వాస్తవ డేటా ఇవ్వడానికి ప్రయత్నించాలి : WHO
May 11, 2021 / 09:10 AM ISTభారతదేశంలో కరోనా సంక్రమణ మరియు మరణాల రేటు ఆందోళనకరంగా ఉందని WHO చీఫ్ సైంటిస్ట్ సౌమ్య స్వామినాథన్ అభిప్రాయపడ్డారు. భారత్ లో ఉన్న డబుల్ మ్యూటెంట్ వైరస్
2022 చివరిలో ప్రపంచవ్యాప్తంగా 70 శాతం మందికి కరోనా వ్యాక్సిన్!
October 6, 2020 / 04:59 PM ISTSoumya Swaminathan: కరోనా వైరస్ అంతం చేసే వ్యాక్సిన్లు ప్రపంచ జనాభాలో 70శాతం మందికి చేరాలంటే మరో రెండేళ్లు పడుతుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) సైంటిస్టు సౌమ్య స్వామినాథన్ వెల్లడించారు. ప్రపంచవ్యాప్తంగా కోవిడ్-…
షాకింగ్ న్యూస్ : మరో సంవత్సరం కరోనా కష్టాలు తప్పవు : WHO కీలక వ్యాఖ్యలు
July 25, 2020 / 03:18 PM ISTయావత్ ప్రపంచం కరోనాతో పోరాడుతోంది. మహమ్మారిని కట్టడిచేసేందుకు మందులను కూడా తయారు చేసి ప్రయోగాలు కూడా చేస్తున్నారు. ఈ ఏడాది చివరి నాటికి పూర్తిగా వ్యాక్సిన అందుబాటులోకి వస్తుందంటూన్నారు.అయినా కానీ కరోనా కష్టాలు ఇంకో…
2021 దాకా కరోనా వ్యాక్సిన్ రాదు : సౌమ్య స్వామినాథన్
July 6, 2020 / 02:35 AM ISTకరోనాకు 2021 కంటే ముందుగా వ్యాక్సిన్ సిద్ధమయ్యే అవకాశం లేదని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. కరోనాను కట్టడి చేసే వ్యాక్సిన్ ఆగస్టు 15వ తేదీ లోపు అందుబాటులోకి రావాలని భారత వైద్యపరిశోధన మండలి(ఐసీఎంఆర్) ఆదేశాలివ్వడంపై…
కోవిడ్19 కేసులను కట్టడిచేసిన భారత్ తీరు…ప్రశంసనీయం: WHO చీఫ్ సైంటిస్ట్
May 11, 2020 / 12:43 PM ISTకరోనా కట్టడి విషయంలో భారత చర్యలు బేష్ అని WHO ప్రశంసించింది. ఇతర దేశాలతో పోల్చిచూస్తే కరోనా కేసులు,మరణాల సంఖ్య భారత్ లో చాలా తక్కువగా ఉందని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ చీఫ్ సైంటిస్ట్…