Home » Sovereign Gold Bonds
ఆభరణాల కొనుగోళ్లు తగ్గించినప్పటికీ భారతీయులు బంగారం పెట్టుబడిని ఆర్థిక రూపంలో పెంచారు. 2025 సెప్టెంబర్ నాటికి బంగారం ఎక్స్ఛేంజ్ ట్రేడెడ్ ఫండ్లలో (ఈటీఎఫ్లు) ఆస్తుల పరిమాణం రూ.90,136 కోట్లకు చేరింది.
ఇటీవల బంగారం ధరలు రికార్డ్ స్థాయిలో లక్ష మార్క్ కు చేరిన తరుణంలో సావరిన్ బాండ్ల కొనుగోలుదారుల పంట పండిందని చెప్పాలి.
ఇప్పుడు ఇతర మార్గాలను వెతుకుతున్నారు ప్రజలు.
GOLD: గోల్డ్ బాండ్ అంటే ఏంటో చాలా మందికి తెలియదు. దాని బదులు బంగారం కొంటేనే లాభాలుంటాయా?
ఈ ఆర్థిక సంవత్సరానికి 6వ విడత సావరిన్ గోల్డ్ బాండ్ల(సార్వభౌమ పసిడి బాండ్లు) జారీ ప్రక్రియ మొదలైంది. మార్కెట్ ధర కన్నా తక్కువ రేటుకే బంగారం కొనడానికి ఇది మంచి అవకాశం అని నిపుణులు
పండగ సీజన్ వచ్చిందంటే చాలు… పసిడి ప్రియులు బంగారం కొనేందుకు ఆరాటపడుతుంటారు. ప్రత్యేకించి పండగ సమయాల్లో భారతీయుల్లో బంగారం కొనేవారు ఎక్కువ మంది క్యూ కట్టేస్తారు. దసరా, దీపావళి పండగలను పురస్కరించుకుని రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా (RBI)ను సంప�