Home » sp
వాస్తవానికి 2014, 2019 రెండు దఫాలు కేంద్రంలో అఖండ మెజారిటీతో బీజేపీ అధికారంలోకి రావడానికి యూపీనే ముఖ్య కారణం. 2014 ఎన్నికల్లో ఏకంగా 71 స్థానాలు గెలుచుకున్న కాషాయ పార్టీ, 2019 ఎన్నికల్లో 64 స్థానాలు గెలుచుకుంది. అలాంటిది.. వచ్చే ఎన్నికల్లో బీజేపీ ఒక్క స్థా�
కొద్ది రోజుల క్రితమే పార్టీలోని కీలక నేత ఇమ్రాన్ మసూద్ జెండా మార్చారు. ఆయన మాయావతి నేతృత్వంలోని బహుజన్ సమాజ్ పార్టీలో చేరారు. ఇక తాజాగా పార్టీ సీనియర్ నేత, పలుమార్లు ఎంపీగా గెలిచిన డాక్టర్ షఫీకర్ రహ్మాన్ బార్క్ సైతం మాయావతిపై ప్రశంసలు కురిప
డ్యూటీ విషయంలో నిర్లక్ష్యంగా ఉంటున్నారన్న కారణంతో కింది స్థాయి సిబ్బంది విషయంలో అనుచితంగా ప్రవర్తించాడో ఎస్పీ. ఒక పోలీస్ స్టేషన్లో పని చేస్తున్న ఇద్దరు ఎస్సైలు, ముగ్గురు ఏఎస్సైలను లాకప్లో ఉంచి తాళం వేశాడు. దీనికి సంబంధించిన వీడియో వైరల�
అనంతపురం జిల్లా రాప్తాడు మండలం బోగినేపల్లి గ్రామంలో మైనర్ బాలిక కిడ్నాప్నకు గురైంది. ఆమెను బంధువులు, మేనమామే కిడ్నాప్ చేశారు. బాలిక తల్లిదండ్రులు పొలం పనులకు వెళ్లడంతో, బాలిక ఇంట్లోనే ఒంటరిగా ఉంది.
కర్నూలు ఎస్పీ పేరు చెప్పితో రూ.15 లక్షలు దోచేసాడు సీఐ కంబగిరి రాముడు. ఈ విషయం బయటపడటంతో పరార్ అయ్యాడు. రాముడు కోసం పోలీసులు గాలిస్తున్నారు.
ఉత్తరప్రదేశ్లో భారతీయ జనతా పార్టీకి మరో షాక్ తగిలింది. ఫతేహాబాద్ నియోజకవర్గంలోని బీజేపీ ఎమ్మెల్యే ఆ పార్టీకి గుడ్బై చెప్పారు.
ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఓటింగ్ సమీపిస్తుంది. ఈ క్రమంలో రాజకీయం రసవత్తరం మారుతోంది.
అయోధ్యలో రామ్ మందిర నిర్మాణాన్ని ఇక ఎవరు అడ్డుకోలేరని..మరికొన్ని రోజుల్లో వైభవమైన రామ్ మందిరాన్ని మనం చూడబోతున్నామని కేంద్ర హోం మంత్రి అమిత్ షా అన్నారు
ఉత్తరప్రదేశ్లోని బలరాంపూర్లో సరయూ కెనాల్ నేషనల్ ప్రాజెక్టును శనివారం ప్రధాని మోదీ ప్రారంభించారు. సుధీర్ఘంగా పెండింగ్లో ఉన్న ఈ ప్రాజెక్టును పూర్తి చేయడం కోసం ప్రభుత్వం
ఉత్తరప్రదేశ్లో ఎన్నికల వేడి అప్పుడే స్టార్ట్ అయ్యింది. రాష్ట్రంలో ప్రతిపక్షం తన బలాన్ని మరింత బలోపేతం చేసుకునేందుకు ప్రయత్నిస్తోంది.